• Home » Srisailam Reservoir

Srisailam Reservoir

Srisailam Dam: శ్రీశైలంలో డ్యామేజీ ఎంతో తేలుద్దాం

Srisailam Dam: శ్రీశైలంలో డ్యామేజీ ఎంతో తేలుద్దాం

శ్రీశైలంలో డ్యాం నిర్మాణానికి జరిగిన నష్టాన్ని పుణే శాస్త్రవేత్తలు అత్యాధునిక వీడియో కేమెరాలతో విశ్లేషిస్తున్నారు. దీనివల్ల నష్టానికి పూర్తి అంచనా వేసి అవసరమైన మరమ్మతులు చేపట్టడం సులభమవుతుంది.

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు  కొనసాగుతున్న వరదనీరు

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీరు

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. అయితే ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్‌ ఉత్పాదనతో 26,817 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

Srisailam: శ్రీశైలం డ్యాంపై జలసంఘం కార్యాచరణ

Srisailam: శ్రీశైలం డ్యాంపై జలసంఘం కార్యాచరణ

శ్రీశైలం జలాశయం పరిధిలో కేంద్ర జలసంఘం ఐదుగురు శాస్త్రవేత్తల బృందాన్ని పంపి ప్రాజెక్టు పరిస్థితులపై అధ్యయనం ప్రారంభించింది. దెబ్బతిన్న అప్రోచ్ రోడ్‌, టెయిల్ ఎండ్ ప్రాజెక్టు, ప్లంజ్‌పూల్ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Water Resources Dept: ప్లంజ్‌పూల్‌ విస్తరించలేదు

Water Resources Dept: ప్లంజ్‌పూల్‌ విస్తరించలేదు

శ్రీశైలం జలాశయం మరమ్మతుల పనులు వేగవంతం చేయాలని జల వనరుల శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్లంజ్‌పూల్‌ విస్తరణ లేదు, కేంద్రం సూచించిన మార్పులు కోసం టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.

Srisailam Dam Safety: శ్రీశైలం రాతి గోడలకుసపోర్టు వాల్స్‌

Srisailam Dam Safety: శ్రీశైలం రాతి గోడలకుసపోర్టు వాల్స్‌

శ్రీశైలం డ్యాం రాతి గోడలను పరిరక్షించేందుకు సపోర్టు వాల్స్ నిర్మించాలని డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించింది. ప్లంజ్‌పూల్ వద్ద ఏర్పడిన గొయ్యి ప్రభావంతో డ్యాం గోడలు దెబ్బతినకుండా శాస్త్రీయ మరమ్మతులు చేయాలని నివేదికలో తెలిపింది.

Srisailam Dam Safety: శ్రీశైలం డ్యాం భద్రతకు కేంద్రం ఓకే

Srisailam Dam Safety: శ్రీశైలం డ్యాం భద్రతకు కేంద్రం ఓకే

శ్రీశైలం డ్యాం ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన భారీ గోతిని పూడ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ ఈ నెల 28న విజయవాడ వచ్చి స్థితిగతులు సమీక్షించనున్నారు

Srisailam Dam: శ్రీశైలం డ్యాంకు పొంచివున్న మరో భారీ ప్రమాదం

Srisailam Dam: శ్రీశైలం డ్యాంకు పొంచివున్న మరో భారీ ప్రమాదం

శ్రీశైలం జలాశయంలో ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి డ్యాం భద్రతకు పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి మరమ్మతులు చేపట్టకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జల సంఘం నిలదీసింది.

Water Commission : శ్రీశైలం ప్లంజ్‌పూల్‌ వద్ద  ఆ గొయ్యిని తక్షణమే పూడ్చండి

Water Commission : శ్రీశైలం ప్లంజ్‌పూల్‌ వద్ద ఆ గొయ్యిని తక్షణమే పూడ్చండి

శ్రీశైలం జలాశయంలో ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి డ్యాం భద్రతకే పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తంచేసింది.

Srisailam: ఏపీ నీటి తరలింపును అడ్డుకోండి

Srisailam: ఏపీ నీటి తరలింపును అడ్డుకోండి

‘‘శ్రీశైలం జలాశయం నుంచి ఇప్పటి దాకా 240 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. ఇక ముందు చుక్క నీటిని తరలించకుండా ఏపీని అడ్డుకోవాలి.

 Krishna Board: తాగునీటికే  ప్రాధాన్యమివ్వాలి!

Krishna Board: తాగునీటికే ప్రాధాన్యమివ్వాలి!

రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వల వినియోగంలో తొలుత తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఆ తర్వాతే సాగునీటి కోసం వినియోగించాలంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి