Home » Srisailam Reservoir
ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో జలాశయంలోని అన్ని గేట్లను ఆదివారం మూసేశారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టు సైట్ వద్ద 3.17 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవ్వగా ఎనిమిది గేట్లు ఎత్తి 2.15 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
కృష్ణా బేసిన్లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ప్రాజెక్టు సైట్ వద్ద 2.89 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా ఎనిమిది క్రస్ట్ గేట్లను పది ఫీట్ల మేర
నాగార్జునుని బోధనలు ఫలించిన చోట.. బౌద్ధమత వృక్షంబు పల్లవించిన చోట కృష్ణవేణి తరంగిణి ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. తొలకరి మొదలు బిరబిరా పరుగులతో తన పరిధిలోని ప్రాజెక్టులకు జలసిరితో ఓలలాడించిన కృష్ణమ్మ తాజాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టునూ నింపేసింది.
శ్రీశైలం జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అధికారులు బుధవారం రెండు
ఆందోళన కలిగిస్తున్న శ్రీశైలం జలాశయం ప్లంజ్పూల్ మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న నిర్ణయంపై..
కృష్ణా నది వరద తగ్గుముఖం పట్టగా.. గోదావరికి మాత్రం కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమంగా తగ్గిపోయింది.
తుంగభద్ర డ్యాంలో 75.934 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సీజన్ ప్రారంభానికి ముందే వరద పోటెత్తడంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి.