Home » Seema Hyder
Seema Haider: వీసాల రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ వెళుతుందా? లేదా? అన్న చర్చ మొదలైంది. ఈ మేరకు సీమా హైదర్ తాజాగా ఓ వీడియోను సైతం విడుదల చేసింది. తనను ఇండియాలో ఉండనివ్వాలంటూ మోదీని, యోగీని ప్రాథేయపడుతోంది.
Seema Haider: పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ 2023లో ప్రియుడు సచిన్ కోసం ఇండియాకు వచ్చేసింది. తన నలుగురు పిల్లల్ని వెంట బెట్టుకుని నేపాల్ మీదుగా అక్రమంగా ఇండియాలోకి వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి గత మార్చినెలలోఓ పాప కూడా పుట్టింది.
పబ్ జీ ద్వారా పరిచయం అయిన యువకుడి కోసం సీమా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చింది. ఆమె అక్రమంగా దేశంలోకి ప్రవేశించటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పబ్జీ ప్రేమకథ’ అందరికీ గుర్తుండే ఉంటుంది. పబ్జీ ద్వారా పరిచయమైన సచిన్ కోసం పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ అక్రమంగా..
సీమా హైదర్ (Seema Haider).. ఈ పేరు తెలియని భారతీయులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే.. ఆమె సృష్టించిన అలజడి అలాంటిది. పబ్జీ (PubG) ద్వారా పరిచయమైన ప్రేమికుడు సచిన్ (Sachin) కోసం.. భర్తని వదిలేసి, పాకిస్తాన్ (Pakistan) నుంచి భారత్కు (India) అక్రమంగా వచ్చింది. సచిన్ని పెళ్లి చేసుకొని, హిందూ ధర్మాన్ని స్వీకరించింది. క్రమంగా ఆమె సెలెబ్రిటీగా ఎదిగింది. ఇలా మూడు పువ్వులు ఆరు కాయల్లా జీవితం కొనసాగిస్తున్న ఆమెకు ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది.
సీమా హైదర్.. ఈ పేరు తెలియని భారతీయుడంటూ ఎవ్వరూ ఉండరు. పబ్జీ ద్వారా పరిచయమైన తన ప్రియుడు సచిన్ మీనా కోసం.. గతేడాదిలో పాకిస్తాన్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడి, ఆ మహిళ దేశవ్యాప్తంగా..
బిహార్లో సీమా హైదర్ లాంటి లవ్స్టోరీ (Seema Haider type Love Story) ఒకటి బయటకు వచ్చింది. కానీ, క్లైమాక్స్ మాత్రం విషాదాంతమైంది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రం దర్భంగాకు చెందిన వికాస్ యాదవ్ వివాహితుడు.
ప్రేమించిన వ్యక్తితో జీవించేందుకు ఇటీవల నేపాల్ ద్వారా ఇండియాలో ప్రవేశించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్కు చెందిన సీమా హైదర్ ఆదివారంనాడు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. కొవ్వొ్త్తులు వెలిగించి, కేక్ కట్ చేయడం ద్వారా మోదీకి బర్త్డే శుభాకాంక్షలు తెలిపింది.
సీమా-సచిన్ ప్రేమకథ గురించి తెలియని భారతీయుడు ఉండడు. పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్.. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన సచిన్ని మనువాడేందుకు తన భర్తని వదిలేసి, పిల్లలతో సహా భారత్కు అక్రమంగా..
ప్రేమించిన వ్యక్తల కోసం సీమా, అంజూ తమ కుటుంబాలను వదిలేసి.. బార్డర్ దాటిన విషయం తెలిసిందే. పబ్జీ ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం సీమా హైదర్ తన పిల్లలతో సహా భారత్కి వస్తే.