• Home » Scientists

Scientists

Night Vision Technology: సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

Night Vision Technology: సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

Night Vision Contact Lenses: చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేశారు శాస్త్రవేత్తలు. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసి చూపించారు. తాజాగా సైంటిస్టులు అభివృద్ధి చేసిన 'సూపర్-విజన్' కాంటాక్ట్ లెన్స్ కూడా ఆ కోవలోకే వస్తుంది. దీని సాయంతో ఇకపై చీకట్లోనే కాదు. కళ్లు మూసుకున్నా ఏం చక్కా చూసేయచ్చు.

మరణం గుట్టు విప్పిన డాక్టర్.. చనిపోయిన వాళ్లను బతికించొచ్చట.

మరణం గుట్టు విప్పిన డాక్టర్.. చనిపోయిన వాళ్లను బతికించొచ్చట.

కొన్ని వందల ఏళ్లుగా మరణంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చనిపోయిన తర్వాత మనిషి శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ, చనిపోయిన మనిషిని బతికించలేకపోతున్నారు. అమెరికాకు చెందని ఓ డాక్టర్ మాత్రం చనిపోయిన వాళ్లను బతికించవచ్చని అంటున్నాడు.

ISRO Chairman: పేదరికం నుంచి ఇస్రో పెద్దన్న దాకా

ISRO Chairman: పేదరికం నుంచి ఇస్రో పెద్దన్న దాకా

పేద కుటుంబంలో పుట్టి.. పైకప్పు కూడా సరిగాలేని పాఠశాలలో తమిళ మాధ్యమంలో చదివిన వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత ఇస్రో సంస్థకు చైర్మన్‌ అవుతారని ఊహించగలమా..!

‘సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో అధిక దిగుబడి’

‘సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో అధిక దిగుబడి’

రైతులు పంటలకు సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఎ.రామకృష్ణారావు అన్నారు.

Telugu scientist : ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా తొలి తెలుగు శాస్త్రవేత్త

Telugu scientist : ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా తొలి తెలుగు శాస్త్రవేత్త

ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐఏఆర్‌ఐ) డైరెక్టర్‌గా తొలి తెలుగు శాస్త్రవేత్త డాక్టర్‌ చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు.

జాబిలిపై ఆక్సిజన్‌ పైప్‌లైన్‌!

జాబిలిపై ఆక్సిజన్‌ పైప్‌లైన్‌!

చందమామపై మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ‘ఆర్టెమిస్‌’ ప్రాజెక్టును చేపట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ భారీ ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది!

Human Brain: జ్ఞాపకశక్తి మెదడు సొత్తే కాదు.. సైంటిస్టుల పరిశోధనలో సంచలన విషయాలు

Human Brain: జ్ఞాపకశక్తి మెదడు సొత్తే కాదు.. సైంటిస్టుల పరిశోధనలో సంచలన విషయాలు

సాధారణంగా ప్రతి ఒక్కరూ మెదడు మాత్రమే జ్ఞాపకశక్తిని కలిగి ఉంటుందని అనుకుంటారు. కానీ సైంటిస్టులు మాత్రం సంచలన విషయాలు వెల్లడించారు.

కొత్త గ్రహాన్ని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

కొత్త గ్రహాన్ని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

విశ్వంలో మరో కొత్త గ్రహాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధునాతన స్పెక్టోగ్రా్‌ఫను ఉపయోగించి ఆ గ్రహాన్ని గుర్తించామని..

మెషిన్‌ లెర్నింగ్‌కు ఫిజిక్స్‌ నోబెల్‌

మెషిన్‌ లెర్నింగ్‌కు ఫిజిక్స్‌ నోబెల్‌

భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ బహుమతి జాన్‌ హోప్‌ఫీల్డ్‌, జెఫ్రీ హింటన్‌లను వరించింది. కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్‌ లెర్నింగ్‌ను సాధ్యం చేసేలా వీరిద్దరూ సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు.

మైక్రో ఆర్‌ఎన్‌ఏ ఆవిష్కరణకు వైద్య నోబెల్‌

మైక్రో ఆర్‌ఎన్‌ఏ ఆవిష్కరణకు వైద్య నోబెల్‌

వైద్య రంగంలో అందించిన విశేష సేవలకుగానూ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌లను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ పురస్కారం వరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి