• Home » Schools

Schools

Schools: ఇక.. ఆలస్యమైతే ఆబ్సెంటే..

Schools: ఇక.. ఆలస్యమైతే ఆబ్సెంటే..

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించేలా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమల్లోకి రానుంది. శుక్రవారం నుంచి తెలంగాణ విద్యాశాఖ ఎఫ్‌ఆర్‌ఎస్ ను అమలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

Train Accident: మాసాయిపేట రైలు దుర్ఘటనపై నాలుగో తరగతిలో పాఠ్యాంశం

Train Accident: మాసాయిపేట రైలు దుర్ఘటనపై నాలుగో తరగతిలో పాఠ్యాంశం

నాలుగో తరగతి పాఠ్యాంశంలో మాసాయిపేట మానని గాయాన్ని చేర్చారు ఉపాధ్యాయులు. 11 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రుచిత అనే చిన్నారి చేసిన సాహసాన్నీ ఈ పాఠ్యాంశంతో గుర్తు చేశారు.

Warangal: వరంగల్‌కు స్పోర్ట్స్‌ స్కూల్‌..!

Warangal: వరంగల్‌కు స్పోర్ట్స్‌ స్కూల్‌..!

వరంగల్‌లో స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ స్టేడియం (జేఎన్‌ఎం)లో తాత్కాలికంగా స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Kodangal Residential School: ఇట్లుంటది కొడంగల్‌ యంగ్‌ ఇండియా స్కూల్‌

Kodangal Residential School: ఇట్లుంటది కొడంగల్‌ యంగ్‌ ఇండియా స్కూల్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నమూనా ఇది.

Rajasthan School Roof Collapse: దారుణం..స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి..పలువురికి గాయాలు

Rajasthan School Roof Collapse: దారుణం..స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి..పలువురికి గాయాలు

రాజస్థాన్‌లోని ఝాలావార్ జిల్లాలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు ఆకస్మాత్తుగా కూలిపోవడంతో నలుగురు పిల్లలు దుర్మరణం చెందారు. ఇంకా 60 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్‌గిద్ద మండలం మోర్గి మోడల్‌ స్కూల్‌లో జరిగింది.

Organic Farming Residential Schools: వసతి గృహాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు

Organic Farming Residential Schools: వసతి గృహాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు

హైదరాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌, ఆశ్రమ పాఠశాలల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

School Vehicles: ఇలా కుక్కి తీసుకెళితే ఎలా?

School Vehicles: ఇలా కుక్కి తీసుకెళితే ఎలా?

నలుగురు వెళ్లాల్సిన ఆటోలో 8 నుంచి 10 మంది.. 8 మందిని తీసుకెళ్లాల్సిన మారుతీ ఓమ్ని వ్యాన్‌లో 15 నుంచి 18 మంది..

Mudigonda: 45 మంది విద్యార్థినులకు అస్వస్థత

Mudigonda: 45 మంది విద్యార్థినులకు అస్వస్థత

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 45 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

Vikarabad Incident: పేరెంట్స్‌ మీటింగ్‌ రోజే అన్నంలో పురుగులు

Vikarabad Incident: పేరెంట్స్‌ మీటింగ్‌ రోజే అన్నంలో పురుగులు

పేరెంట్స్‌ మీటింగ్‌ సందర్భంగా తమ పిల్లల బాగోగులు తెలుసుకునేందుకు వసతి గృహానికి వచ్చిన తల్లిదండ్రులు భోజనంలో పురుగులు చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి