• Home » Schools

Schools

Hyderabad: అద్దె చెల్లించలేదని పాఠశాల గేటుకు తాళం

Hyderabad: అద్దె చెల్లించలేదని పాఠశాల గేటుకు తాళం

బాగ్‌లింగంపల్లిలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ భవనానికి 13 నెలల అద్దె చెల్లించలేదని భవన యజమాని సోయల్‌ కొఠారి గురువారం గేటుకు తాళం వేశాడు.

Schools: పొద్దున్నే లేవాలి.. బడికి పోవాలి

Schools: పొద్దున్నే లేవాలి.. బడికి పోవాలి

పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ‘పొద్దున్నే లేవాలి.. బడికి పోవాలి’ అంటూ పిల్లలను తల్లిదండ్రులు సమాయత్తం చేస్తున్నారు.

School: ఒకే విద్యార్థిని కోసం సర్కారు బడి..

School: ఒకే విద్యార్థిని కోసం సర్కారు బడి..

ఆ పాఠశాలలో ఒకేఒక్క విద్యార్థిని ఉన్నారు. తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలో కేవలం ఒకేఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నడుపుతున్నారు. గ్రామం ఉండి, విద్యార్థులున్నా ఎవరూ ప్రభుత్వ పాఠశాలకు రావడం లేదు.

Telugu Lessons: పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు పాఠాలు

Telugu Lessons: పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు పాఠాలు

Telugu Lessons: కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మే 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఉపాధ్యాయులు వేసవి శిబిరాలు నిర్వహించారు. ఈ క్యాంపులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు హాజరయ్యారు. వారికి టీచర్స్ యూట్యూబ్‌లో చూసి తెలుగు వర్ణమాల నేర్పించారు.

పాఠశాల విద్యార్థులకు.. ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌ డిజిటల్‌ స్టడీ మెటీరియల్‌ సిద్ధం

పాఠశాల విద్యార్థులకు.. ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌ డిజిటల్‌ స్టడీ మెటీరియల్‌ సిద్ధం

ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌ డిజిటల్‌ స్టడీ మెటీరియల్‌, అసైన్‌మెంట్లను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ-నీట్‌ ఫోరం తెలిపింది.

Ooty: పుష్ప ప్రదర్శనకు ఊటీ ముస్తాబు

Ooty: పుష్ప ప్రదర్శనకు ఊటీ ముస్తాబు

ఊటీలో పుష్ప ప్రదర్శనకు నగరం ముస్తాబైంది. గురువారం నుంచి పుష్ప ప్రదర్శన జరగనుంది. ఈ సందర్బంగా నీలగిరి జిల్లాలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కాగా... ఊటీలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖ నిర్వహణలోని బొటానికల్‌ గార్డెన్‌లో వివిధ రకాలకు చెందిన 5 లక్షల పూలమొక్కలను పెంచారు.

India Pak Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ మోగనున్న బడిగంట

India Pak Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ మోగనున్న బడిగంట

సరిహద్దు జిల్లాలైన కుప్వారా, బారాముల్లా, బండిపోరలోని గురెజ్ సబ్-డివిజన్ మినహా కశ్మీర్ అంతటా ఈనెల 13 నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రకటించారు.

Chennai: ఆ విద్యార్థినికి 437 మార్కులొచ్చాయ్..

Chennai: ఆ విద్యార్థినికి 437 మార్కులొచ్చాయ్..

బస్సుకోసం పరుగెత్తుతున్నా.. ఆపకుండా పోయిన డ్రైవర్.. అంటూ రెండు నెలల క్రితం ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా నిలిచిన ప్లస్‌ టూ చదువుతున్న సుహాసిని అనే విద్యార్ధినికి 437 మార్కులొచ్చాయి. బస్సు వెంబడి పరుగెత్తుతున్నా ఆపని విషయంపై డ్రైవర్‌, కండక్టర్లపై సస్పెన్షన్‌ వేటుపడిన సంగతి తెలిసిందే.

బాలికల విద్యాసంస్థల్లో మహిళా సిబ్బందే ఉండాలి

బాలికల విద్యాసంస్థల్లో మహిళా సిబ్బందే ఉండాలి

బాలికల గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిగా మహిళలు మాత్రమే పనిచేయాలనే ప్రభుత్వ నిబంధనను కచ్చితంగా అమలుచేయాలని ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయించింది.

Summer Vacation Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. పిల్లల సరదా ఆట విషాదం కావొద్దు

Summer Vacation Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. పిల్లల సరదా ఆట విషాదం కావొద్దు

Summer Vacation Safety Tips: వేసవి సెలవులు వచ్చేయడంతో పిల్లలు ఊర్లకు పయనమయ్యారు. ఇక అక్కడ వారి ఆటలకు అంతే ఉండదు. వేసవి తాపం తీర్చుకునేందుకు సరదాగా చెరువులు, బావుల వద్దకు వెళ్తుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి