Home » Satya Nadella
ఇప్పటికే విద్య, వైద్యం వంటి పలు రంగాల్లో దూసుకెళ్తున్న ఏఐ, ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా అద్భుత ఫలితాలను ఇస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేసి ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా భారతీయ అమెరికన్ సత్య నాదెళ్ల కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2014లో కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారు. తన పనితనానికి ఫలితంగా ప్రతి ఏడాది ఆయన పెద్ద మొత్తంలో ఇంక్రిమెంట్లు అందుకుంటున్నారు. అమెరికాలో జూన్తో ముగిసిన ఆర్థిక సంవత్సరం 2024లో కూడా ఆయన కళ్లు చెదిరే రీతిలో శాలరీ అందుకున్నారు. జీతం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
భారత దేశానికి సంఘీభావంగా, భారతదేశంలోని పేదలకు సాయం చేసేందుకు అమెరికాలోని ఎన్నారైలు (NRIs), ఇండో-అమెరికన్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా 2023, మార్చి 2న ‘ఇండియా గివింగ్ డే’ను (India Giving Day) నిర్వహించబోతున్నాయి.
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల (Satya Nadella) గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ