Home » Russia-Ukraine war
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న 'విక్టరీ డే' వేడుకలు నిర్వహిస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మానవతా దక్పథంతో తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది.
kyiv: ఉక్రెయిన్పై భారీ క్షిపణులతో రష్యా మరోసారి దాడి చేసింది. ఈ దాడిలో 9 మంది మరణించారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ట్రంప్ అత్యున్నత స్థాయిలో యుద్ధానికి ముగింపు పలికేందుకు వారాలు, నెలలు తరబడి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక యుద్ధానికి ముగింపు సాధ్యమా, కాదా అనేది మేము తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో చెప్పారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా రాయబారి కీత్ కెల్లాగ్ నియంత్రణ మండలాలుగా విభజన ప్రతిపాదించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని ఆయన వివరణ ఇచ్చుకున్నారు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరణిస్తే యుద్ధం ఆగిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో జర్నలిస్ట్ అనా ప్రొకోఫీవా బాంబు పేలుడులో మృతి చెందారు. ఉత్తర కొరియా రష్యాకు సైనిక మద్దతుగా వేలాది మంది దళాలను, ఆయుధాలను అందిస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ల మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రష్యా అధ్యక్షుడితో ఫోన్ కాల్ అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీతో కూడా ఫోన్లో చర్చించారు. ఈ సంభాషణ సానుకూలంగా సాగిందని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో వెల్లడించారు.
ఉక్రెయిన్-రష్యా సంక్షోభ పరిష్కారంలో చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు.
ఉక్రెయిన్తో శాంతి నెలకొల్పేందుకు తమ వంతు పాత్ర పోషించిన ప్రధాని మోదీ, ఇతర దేశాధినేతలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. గురువారం నిర్వహించిన పత్రికా సమావేశం ఈ వ్యాఖ్యలు చేశారు.
కాల్పుల విరమణకు సిద్ధమేనన్న పుతిన ప్రకటన హర్షనీయమే కానీ అసంపూర్తిగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.