Home » Russia-Ukraine war
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను బ్రిటన్లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తిప్పికొట్టారు. ఏ దేశం కోసం మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానమిచ్చారు.
తూర్పు ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంలోని పాంటేలిమోనివ్కాలో విషం కలిపిన బాటిళ్లలోని నీళ్లు తాగి..
రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే ఆంక్షలు తప్పవంటూ నాటో చీఫ్ చేసిన హెచ్చరికపై భారత్ స్పందించింది. ఇంధన దిగుమతుల విషయంలో ద్వంద్వం ప్రమాణాలు వద్దని హితవు పలికింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
మాస్కోపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న ట్రంప్.. ఉక్రెయిన్కు ఆయుధాలు అంజేస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్కు ఆయుధాల పంపిణీని నాటో సమన్వయం చేస్తుందన్నారు. రష్యా చర్చలకు రాకపోవడంపై ట్రంప్ అంసతృప్తి వ్యక్తం చేయడం కొత్త కూడా కాదు.
ఉక్రెయిన్పై దాడులు కొనసాగిస్తున్నందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలను ఇప్పుడు యుద్ధ భయం పట్టుకుంది. ఎప్పుడు ఎవరు ఏ దేశం మీదకు యుద్ధానికి బయలుదేరుతారో చెప్పలేని పరిస్థితి. యుద్ధాల వల్ల శాంతి కరువై, సొంతవాళ్లను పోగొట్టుకొని ఎంతో మంది రోడ్డున పడుతున్నారు.
రష్యాపై మెరుపు దాడులకు దిగింది ఉక్రెయిన్. ఆ దేశ వైమానిక స్థావరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున డ్రోన్లతో అటాక్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న 'విక్టరీ డే' వేడుకలు నిర్వహిస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మానవతా దక్పథంతో తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది.
kyiv: ఉక్రెయిన్పై భారీ క్షిపణులతో రష్యా మరోసారి దాడి చేసింది. ఈ దాడిలో 9 మంది మరణించారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ట్రంప్ అత్యున్నత స్థాయిలో యుద్ధానికి ముగింపు పలికేందుకు వారాలు, నెలలు తరబడి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక యుద్ధానికి ముగింపు సాధ్యమా, కాదా అనేది మేము తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో చెప్పారు.