• Home » Rs 2000 notes

Rs 2000 notes

RBI: 97.82 శాతం రిటర్న్.. ఇంకా రూ.7 వేల కోట్లకుపైగా ప్రజల దగ్గరే

RBI: 97.82 శాతం రిటర్న్.. ఇంకా రూ.7 వేల కోట్లకుపైగా ప్రజల దగ్గరే

డినామినేషన్‌లో భాగంగా 97.82 శాతం రూ. 2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించాయని, ఇంకా రూ. 7,755 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వెల్లడించింది.

RBI: 97.76 శాతం నోట్లు తిరిగొచ్చాయ్.. ఆ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

RBI: 97.76 శాతం నోట్లు తిరిగొచ్చాయ్.. ఆ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

రూ.2 వేల నోట్లపై(RS.2000) ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. 2023 మే 19 నుంచి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో మే 2నాటికి 97.76 శాతం బ్యాంక్‌లలోకి తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వెల్లడించింది.

2000 Note: సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోటు మన వద్ద ఉంటే.. జైల్లో వేస్తారా..? జరిమానా విధిస్తారా..?

2000 Note: సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోటు మన వద్ద ఉంటే.. జైల్లో వేస్తారా..? జరిమానా విధిస్తారా..?

రూ. 2 వేల నోట్లను డిపాటిజ్ చెయ్యడం లేదా మార్చుకోవడానికి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అక్ోబర్ 1నుండి 2వేల నోటు ఎవరిదగ్గరైనా కనబడితే జరిగేది ఇదే..

Rs 2 thousand notes: నేటినుంచి రూ.2 వేల నోట్లు తీసుకోవద్దు

Rs 2 thousand notes: నేటినుంచి రూ.2 వేల నోట్లు తీసుకోవద్దు

ప్రయాణికుల నుంచి రూ.2 వేల నోట్లను ఈనెల 28న గురువారం నుంచి తీసుకోవద్దని బస్‌ కండక్టర్లకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Reserve Bank Of India: 2వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన.. అందులో ఏముందంటే..?

Reserve Bank Of India: 2వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన.. అందులో ఏముందంటే..?

ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి అందుకు సమానమైన కరెన్సీని తిరిగి పొందవచ్చని తెలిపింది. ఇంకా కేవలం 24 వేల విలువైన కోట్లు విలువైన రూ.2వేల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది.

RI Swarna Latha: స్వర్ణలత కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.90 లక్షలు కాదు.. రూ.12 లక్షలేనట..!

RI Swarna Latha: స్వర్ణలత కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.90 లక్షలు కాదు.. రూ.12 లక్షలేనట..!

నోట్ల మార్పిడి పేరుతో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ బి.స్వర్ణలత గ్యాంగ్‌ దోపిడికీ పాల్పడిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్‌ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. రూ.90 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లను ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లను ఇచ్చేందుకు విశ్రాంత నేవీ అధికారులతో ఆర్‌ఐ స్వర్ణలత గ్యాంగ్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ సీఎం త్రివిక్రమవర్మ స్వయంగా విలేకరుల సమావేశంలో వివరించారు.

Rs 2000 Rupee Notes: ఒమాన్‌లోని భారత ప్రవాసులకు కొత్త చిక్కు.. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు..!

Rs 2000 Rupee Notes: ఒమాన్‌లోని భారత ప్రవాసులకు కొత్త చిక్కు.. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) 'క్లీన్ నోట్ పాలసీ‌'లో భాగంగా ఇటీవల రూ.2వేల కరెన్సీ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

2000 Notes Exchange: రెండు వేల నోట్ల మార్పిడికి బ్యాంకులకు వెళ్లకుండా కొత్త రూటు వెతుక్కున్నారుగా..!

2000 Notes Exchange: రెండు వేల నోట్ల మార్పిడికి బ్యాంకులకు వెళ్లకుండా కొత్త రూటు వెతుక్కున్నారుగా..!

రెండు వేల నోట్ల మార్పిడికి జనం కొత్త పంథాను ఎంచుకున్నారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో ఈ నోట్లను డిపాజిట్‌ చేస్తే.. భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖతో ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంగా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు దృష్టి సారించారు.

Rs 500 Notes: 500 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..!

Rs 500 Notes: 500 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..!

2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎక్కువగా చలామణీ అయిన నోట్ల జాబితాలో 500 రూపాయల నోట్లు ముందు వరుసలో నిలిచాయి. దేశంలో చలామణీ అవుతున్న కరెన్సీ నోట్ల సంఖ్య 13,621 కోట్లు కాగా.. అందులో 5,163 కోట్ల నోట్లు 500 రూపాయల నోట్లే కావడం విశేషం.

Rs.2,000 Notes: ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చు.. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

Rs.2,000 Notes: ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చు.. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ, ఎస్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు కొట్టివేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి