• Home » Road Accident

Road Accident

Road Accident: రోడ్డు పక్కన్న నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు

Road Accident: రోడ్డు పక్కన్న నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు

Road Accident: చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వీరంతా రోడ్డు పక్కన నిలుచున్న సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది.

AP News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

AP News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

నెల్లూరు జిల్లాలోని వెంకటాచల మండలం కాకర్లవారిపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

TG News: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

TG News: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని వెనకనుంచి మరోలారి ఢీ కొట్టింది. వెనుకాల ఉన్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది.

TG News:  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

TG News: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Road Accidents: నెత్తురోడిన రోడ్లు!

Road Accidents: నెత్తురోడిన రోడ్లు!

పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపితే.. మరో రోడ్డు ప్రమాదంలో కాలేజీ ఫీజు కట్టేందుకు బయలుదేరి విద్యార్థి, అతడి తండ్రి మృత్యువాతపడ్డారు.

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలు పనుల నిమిత్తం ఆటోలో బయలుదేరి వెళుతుండగా ఆత్మకూరు మండలంలోని ఏఎస్‌ పేట క్రాస్ రోడ్డు వద్ద ఆటోను కారు బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో 4 గురు మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

TG News: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

TG News: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో వెనుక నుంచి లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

Rajamahendravaram: రోడ్డు డైవర్షన్‌లో కాచుకున్న మృత్యువు

Rajamahendravaram: రోడ్డు డైవర్షన్‌లో కాచుకున్న మృత్యువు

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద రోడ్డు డైవర్షన్‌లో నిలిపిన పాల వ్యాన్‌ను ఢీకొన్న కారు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కాకినాడ నుండి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది.

Road Accident Rajahmundry: డివైడర్‌ దాటొచ్చి.. కారును ఢీకొట్టి..

Road Accident Rajahmundry: డివైడర్‌ దాటొచ్చి.. కారును ఢీకొట్టి..

రాజమండ్రి గామన్‌ వంతెనపై లారీ డివైడర్‌ దాటి కారును ఢీకొట్టిన దారుణ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వారు మనవరాలి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Road Accident: రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Road Accident: రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

రోడ్డు దాటుతోన్న ఒక కుటుంబాన్ని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి