• Home » Revanth

Revanth

MLC Kavitha Letter: కవిత లేఖపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ రియాక్షన్

MLC Kavitha Letter: కవిత లేఖపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ రియాక్షన్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయి కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. తాజాగా ఈ లేఖపై BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ స్పందించారు.

 BJP OBC Chief Laxman: అది అశాస్త్రీయ కులగణన

BJP OBC Chief Laxman: అది అశాస్త్రీయ కులగణన

తెలంగాణలో రేవంత్‌ సర్కారు చేసిన కులగణన అశాస్త్రీయమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. ముస్లింలలోని 10 శాతం మందిని బీసీలుగా చూపడం బీసీలకు అన్యాయమన్నారు.

Revanth Reddy Petition: నాపై బీజేపీ పెట్టిన కేసు కొట్టేయండి

Revanth Reddy Petition: నాపై బీజేపీ పెట్టిన కేసు కొట్టేయండి

సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ పెట్టిన వ్యక్తిగత కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దిగువ కోర్టులో విచారణను నిలిపివేస్తూ, తుది తీర్పు వరకు హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు విడుదల

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద బేస్‌మెంట్‌ పూర్తి చేసిన 2,019 లబ్ధిదారుల ఖాతాల్లో రూ.20.19 కోట్లు నేరుగా జమ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. నాలుగు దశల్లో నిధులు విడుదల చేస్తామని, ప్రతి దశలో మొబైల్‌ యాప్‌ ద్వారా ఫొటోలు అప్‌లోడ్‌ చేసినా నిధులు అందుతాయని చెప్పారు

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మిషన్ ఫ్యూచర్..జపాన్ పర్యటనకు బృందం సిద్ధం..

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మిషన్ ఫ్యూచర్..జపాన్ పర్యటనకు బృందం సిద్ధం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 16న జపాన్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం కూడా ఉంటారు. ఈ టూర్ ఏప్రిల్ 16 నుంచి 22 వరకు కొనసాగనుంది.

CM Revanth Reddy: నా బ్రాండ్‌.. యంగ్‌ ఇండియా

CM Revanth Reddy: నా బ్రాండ్‌.. యంగ్‌ ఇండియా

మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీసు స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా 'యంగ్ ఇండియా' అనే తన బ్రాండ్‌ను వెల్లడించారు

 Uttam Kumar Reddy: ఉగాదికి హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పథకం ప్రారంభం

Uttam Kumar Reddy: ఉగాదికి హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పథకం ప్రారంభం

రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది రోజున, మార్చి 30న, సీఎం రేవంత్‌ రెడ్డి హుజూర్‌నగర్‌లో ప్రారంభించనున్నారని పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం రామస్వామి గట్టు వద్ద మోడల్‌ కాలనీ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తారు.

CM Revanth Met PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే..

CM Revanth Met PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే..

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాదం సహా అనేక అంశాలపై చర్చించారు.

GHMC Mayor: జీహెచ్ఎంసీ మేయర్‌కు పదవి గండం.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం

GHMC Mayor: జీహెచ్ఎంసీ మేయర్‌కు పదవి గండం.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం

GHMC Mayor: బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా గెలిచి.. జీహెచ్ఎంసీ మేయర్‌ పీఠం అధిష్టించిన గద్వాల్ విజయలక్ష్మీపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేతలు.. మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.

Telangana: 28 సార్లు అక్కడికి పోయినవ్.. ఏం చేస్తున్నావ్.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Telangana: 28 సార్లు అక్కడికి పోయినవ్.. ఏం చేస్తున్నావ్.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నావో..సావుకు పోతున్నావో.. తెలంగాణ పౌరులుగా 28 సార్లు పోయినవ్..28 రూపాయలు తీసుకురాలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి