Home » Repalle
సికింద్రాబాద్-రేపల్లె మధ్య నడిచే రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు ఇక చర్లపల్లి నుంచి బయలుదేరనుంది. ప్రయాణికుల రద్దీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఏర్పడ్డ ఒత్తిడి కారణంగా సికింద్రాబాద్ కు బదులు చర్లపల్లికి మార్చినట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 15 నుంచి ఇది అమలులోకి వస్తుందన్నారు.
వరదనీటితో ఒలేరు కట్ట నిండుతోంది. కట్ట రక్షణకు చర్యలు తీసుకున్నారు. రేపల్లె పట్టణ ప్రజలు సరక్షితం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. రేపల్లె మండలంలో గల వరద ప్రభావిత ప్రాంతాలు పెనుమూడి, రావి అనంతవరం, ఒలేరు గ్రామాల్లో అర్ధరాత్రి వరకు మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి పర్యటించారు.
బాపట్ల జిల్లా: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం మంత్రి రేపల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి కుంటుపడిందన్నారు.
Andhrapradesh: ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే భువనేశ్వరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
బాపట్ల జిల్లాలోని (Bapatla district) రేపల్లె రైల్వే స్టేషన్లో (Repalle railway station) సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటన కేసులో న్యాయస్థానం తీర్పు వెళ్లడించింది.
జిల్లాలోని నిజాంపట్నం మండలం అడవులదీవి కేసులో తెనాలి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందిన కేసులో 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2016లో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గతంలో సమయపాలనకు గుంటూరు రైల్వే డివిజన్ పెట్టింది పేరు. ఎక్స్ప్రెస్ రైళ్లను 98 శాతం నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేర్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారు అవుతోన్నది. రైళ్ల సంఖ్య పెరగడమో, సికింద్రాబాద్ డివిజన్ నుంచి..