• Home » Rayachoti

Rayachoti

TDP: టీడీపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

TDP: టీడీపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

Palakondrayudu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మంగళవారం కన్నుమూశారు.బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయనకు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: రాజకీయ నాయకుడి రాసలీలలు.. వీడియో వైరల్..

Viral Video: రాజకీయ నాయకుడి రాసలీలలు.. వీడియో వైరల్..

Andhra Pradesh: రాయచోటిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత రాసలీలలు వెలుగులోకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న గాజుల ఖాదర్ బాష రాసలీల వీడియో..

Sand booking ఇసుక బుకింగ్‌ మరింత సులభతరం

Sand booking ఇసుక బుకింగ్‌ మరింత సులభతరం

నూతన ఇసుక పాలసీ ప్రకారం ఇసుక సులభంగా బుక్‌ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాండిల్‌ బుకింగ్‌ పోర్టల్‌ను అమలులోకి తీసుకువచ్చిందని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి పేర్కొన్నారు.

minister mandipalli ఆలయాల ద్వారా భక్తి భావం

minister mandipalli ఆలయాల ద్వారా భక్తి భావం

ప్రస్తుత సమాజంలో ఆలయాల ఏర్పాటుతో ప్రజల్లో భక్తిభావం పెంపొందడంతో పాటు సంఘంలో సమైక్యత ఏర్పడుతుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

minister mandipalli వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

minister mandipalli వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులు, గర్భిణులకు మూడు పూటల ఆహారం, అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

AP News: కువైత్‌ నుంచే భర్త నిఘా!

AP News: కువైత్‌ నుంచే భర్త నిఘా!

కువైత్‌ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది.

Minister Mandipalli: అమాత్యుడి సతీమణి అతి

Minister Mandipalli: అమాత్యుడి సతీమణి అతి

ఆమె.. మంత్రి లేదా చట్టసభ సభ్యురాలు కాదు. కనీసం ప్రజాప్రతినిధి కూడా కాదు.

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ కేడర్.. టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడి..

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ కేడర్.. టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడి..

అధికారం కోల్పోయామనే అక్కసుతో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం సాగిన తమ అరాచకాలు ఇంకా సాగుతాయనుకున్నారో ఏమో గానీ.. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న టీడీపీ కార్యకర్తలపై అటాక్ చేశారు. టీడీపీ శ్రేణులు ప్రయాణిస్తున్న వాహనాలపై రాళ్లతో దాడి చేశారు వైసీపీ శ్రేణులు.

AP News: సీఎం జగన్‌కు మరో షాక్.. ఇద్దరు డిఎస్పీల బదిలీ..

AP News: సీఎం జగన్‌కు మరో షాక్.. ఇద్దరు డిఎస్పీల బదిలీ..

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తోంది. తాజాగా ఏపీలో మరో ఇద్దరు డీఎస్సీలను బదిలీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి