• Home » Ramnath Kovind

Ramnath Kovind

Mallikarjun Kharge: రాష్ట్రపతుల పేర్లు తప్పుగా పలికిన ఖర్గే.. క్షమాపణకు బీజేపీ డిమాండ్

Mallikarjun Kharge: రాష్ట్రపతుల పేర్లు తప్పుగా పలికిన ఖర్గే.. క్షమాపణకు బీజేపీ డిమాండ్

ఛత్తీస్‌గఢ్‌లో పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడంపై మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన ఇండస్ట్రియల్ మిత్రులతో కలిసి గిరిజనుల భూములు లాక్కుంటోందని, సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.

Ramnath Kovind: ‘జమిలి’తో పెరగనున్న జీడీపీ!

Ramnath Kovind: ‘జమిలి’తో పెరగనున్న జీడీపీ!

జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్‌, మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ అన్నారు.

Jamili: ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా.. లాభనష్టాలేంటి

Jamili: ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా.. లాభనష్టాలేంటి

దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే లాభమా? నష్టమా? తెలుసుకుందాం..

Central Govt : జమిలిఈ టర్మ్‌లోనే!

Central Govt : జమిలిఈ టర్మ్‌లోనే!

లోక్‌సభలో బీజేపీకి సొంతగా సంపూర్ణ మెజారిటీ లేనప్పటికీ జమిలి ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉంది. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’కు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తుందని మోదీ సర్కారు ఆశాభావంతో ఉంది.

త్వరలో క్యాబినెట్‌ ముందుకు కోవింద్‌ కమిటీ నివేదిక

త్వరలో క్యాబినెట్‌ ముందుకు కోవింద్‌ కమిటీ నివేదిక

ఒకే దేశం - ఒకే ఎన్నిక ’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్‌ ముందుంచాలని న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్టు తెలిసింది. ఇది మోదీ ప్రభుత్వం 100 రోజుల ఎజెండాలో భాగంగా ఉన్నట్టు శుక్రవారం సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Droupadi Murmu: అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు....

Droupadi Murmu: అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు....

అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు. ఆ క్రమంలో శ్రీరాముడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్మ అయోధ్య ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.

One country - One Election: జమిలి ఎన్నికలకు ఓకే అంటే.. నెక్ట్స్ జరిగేదిదే..!

One country - One Election: జమిలి ఎన్నికలకు ఓకే అంటే.. నెక్ట్స్ జరిగేదిదే..!

Simultaneous polls: ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోనే హైలెవల్ కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(President of India Droupadi Murmu) అందజేశారు. ఈ నివేదికలో దేశంలో జమిలి ఎన్నికలు(Jamili Elections) సాధ్యమేనని కమిటీ స్పష్టం చేసింది. 2029 దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించొచ్చని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే..

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి కీలక నివేదిక.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి కీలక నివేదిక.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..

Jamili Elections: జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై(ఒక దేశం - ఒకే ఎన్నిక)(One country - one Election) రూపొందించిన నివేదికను రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోని బృందం గురువారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము((President Draupadi Murmu)కు అందజేశారు. ఈ కమిటీ తన నివేదికలో కీలక వివరాలు పేర్కొంది. 2029లో దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనని..

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక అందజేసిన కోవింద్ కమిటీ

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక అందజేసిన కోవింద్ కమిటీ

న్యూఢిల్లీ: ఒకే దేశం -ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాల)పై బారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తి అయింది. ఈ కమిటీ తుది నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కోవింద్ అందజేశారు.

Kovind Committee: జమిలి ఎన్నికలపై ప్రజల నుంచి భారీగా సూచనలు..మీరు కూడా

Kovind Committee: జమిలి ఎన్నికలపై ప్రజల నుంచి భారీగా సూచనలు..మీరు కూడా

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని 'వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌(one nation one election)' ప్యానెల్‌కు ఏకకాల ఎన్నికల నిర్వహణపై ప్రజల నుంచి ఇప్పటికే 5,000 సూచనలు అందాయని బుధవారం ఆయా వర్గాలు తెలిపాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి