• Home » Ramagundam

Ramagundam

NTPC Fined: పెద్దపల్లిలో ఎన్టీపీసీకి బిగ్ షాకిచ్చిన మున్సిపల్ శాఖ

NTPC Fined: పెద్దపల్లిలో ఎన్టీపీసీకి బిగ్ షాకిచ్చిన మున్సిపల్ శాఖ

NTPC Fined: పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీకి రామగుండం మున్సిపల్ శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఎన్టీపీసీ టౌన్ షిప్‌లో ఆరు చోట్ల అనుమతులు లేకుండా ఎన్టీపీసీ యాజమాన్యం నిర్మాణాలు చేపడుతోంది.

Bangkok Earthquake: బ్యాంకాక్  భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

Bangkok Earthquake: బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

బ్యాంకాక్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పెళ్లికి హాజరు అవ్వడం కోసం మక్కన్ సింగ్ భార్యాబిడ్డలు బ్యాంకాక్ వెళ్లి.. అక్కడ భూకంప విధ్వంసంలో చిక్కుకున్నారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు.

NTPC Ramagundam: రామగుండం ఎన్టీపీసీకి అవార్డుల పంట

NTPC Ramagundam: రామగుండం ఎన్టీపీసీకి అవార్డుల పంట

రామగుండం ఎన్టీపీసీకి అవార్డుల పంట పండింది. గోవాలో శనివారం జరిగిన అపెక్స్‌ ఇండియా ఫౌండేషన్‌ అవార్డుల కార్యక్రమంలో రామగుండం ప్రాజెక్టు అధికారులకు పురస్కారాలను ప్రదానం చేశారు.

Kishan Reddy : తెలంగాణకు కరెంటు వద్దా?

Kishan Reddy : తెలంగాణకు కరెంటు వద్దా?

రామగుండం మెగా పవర్‌ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌ రెడ్డి ఆరోపించారు.

Mahabubabad: కల్తీ కల్లు తాగి.. ఇద్దరి మృతి!

Mahabubabad: కల్తీ కల్లు తాగి.. ఇద్దరి మృతి!

స్నేహితుల పుట్టినరోజు వేడుక రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. పార్టీలో భాగంగా కల్లు తెప్పించగా దాన్ని తాగిన ముగ్గురు యువకులూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు.

రామగుండం జెన్‌కో భూముల్లో సింగరేణి ప్లాంట్‌: భట్టి

రామగుండం జెన్‌కో భూముల్లో సింగరేణి ప్లాంట్‌: భట్టి

రామగుండంలో జెన్‌కోకు చెందిన ప్లాంట్‌ ఉన్న స్థలంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కట్టించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Hyderabad: మేడిగడ్డకు రిపేర్లు చేయండి..

Hyderabad: మేడిగడ్డకు రిపేర్లు చేయండి..

జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికకు లోబడి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయాలని ఎల్‌ అండ్‌ టీని నీటిపారుదల శాఖ కోరింది. ఈ మేరకు నిర్మాణ సంస్థకు రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌ లేఖ రాశారు. మేడిగడ్డకు తదుపరి మరమ్మతులు చేయాలంటే కాంపోనెంట్ల వారీగా కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ మేరకు చెల్లింపులూ చేయాల్సి ఉంటుందని ఎల్‌ అండ్‌ టీ ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Peddapalli: దొడ్డు రకం వడ్లకూ బోనస్‌ ఇవ్వాలి

Peddapalli: దొడ్డు రకం వడ్లకూ బోనస్‌ ఇవ్వాలి

దొడ్డు రకం వడ్లకూ బోనస్‌ ఇవ్వాలని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలనుఅమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మానకొండూర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.

Makkan Singh: అందరి చూపు రామగుండం ఎమ్మెల్యే వైపే.. అసెంబ్లీకి ఎలా వచ్చారంటే?

Makkan Singh: అందరి చూపు రామగుండం ఎమ్మెల్యే వైపే.. అసెంబ్లీకి ఎలా వచ్చారంటే?

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో సమావేశంకానున్నాయి. నూతన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీకీ కొత్తగా ఎన్నికైన రామగుండం ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ న్యూ లుక్‌లో అసెంబ్లీకి వచ్చారు.

Elections: 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

Elections: 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

అసెంబ్లీ ఎన్నికల పక్రియ ముగియడంతో మినీ సార్వత్రిక ఎన్నికల సంరంబాన్ని తలపించే సింగరేణి

తాజా వార్తలు

మరిన్ని చదవండి