• Home » Puttaparthy

Puttaparthy

CHAIRMAN : పట్టణ అభివృద్ధే లక్ష్యం

CHAIRMAN : పట్టణ అభివృద్ధే లక్ష్యం

పట్టణాన్ని అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన రమేష్‌, టీడీపీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు.

JUDGE: రాజీమార్గం ఎంతో ఉత్తమం

JUDGE: రాజీమార్గం ఎంతో ఉత్తమం

రాజీమార్గం ఎంతో ఉత్తమమని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అ న్నారు. శనివారం జాతీయ మెగా లోక్‌ అదాలత నిర్వహించారు. 245 కేసులు నాలుగు బెంచీల ద్వారా పరిష్కరించారు.

MLA RAJU: నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా

MLA RAJU: నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా

మడకశిర నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. మండలంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపను చేశారు.

FARMERS: వంతెన నిర్మాణంతో రైతుల్లో ఆందోళన

FARMERS: వంతెన నిర్మాణంతో రైతుల్లో ఆందోళన

మండలంలోని బూదిలి సమీ పం చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో పంటలు సాగుచేస్తున్న రైతు లు ఆందోళనకుగురవుతుందన్నారు. బూదిలి వద్దనున్న పాత వంతెన దెబ్బతినడంతో, చిత్రావతి నదిపై వంతెన నిర్మాణానికి రూ.8.52కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.

MLA RAJU: విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం

MLA RAJU: విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం

విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. విద్యాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ కృషి చేస్తుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

GRIEVENCE: తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వరా?

GRIEVENCE: తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వరా?

పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని భూములు తీసుకున్నారు. ఏడాది దాటినా నష్టపరిహారం చెల్లించలేదంటూ చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామ రైతులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం చిలమత్తూరులో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

IMMUNISATION: చిన్నారులందరికీ పోలియోచుక్కలు వేయాలి

IMMUNISATION: చిన్నారులందరికీ పోలియోచుక్కలు వేయాలి

ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన అధికారి డాక్టర్‌ సురే్‌షబాబు ఆదేశించారు.

MINISTER SAVITHA: కల్యాణమండపానికి స్థలం కేటాయిస్తాం

MINISTER SAVITHA: కల్యాణమండపానికి స్థలం కేటాయిస్తాం

గోరంట్ల మండలంలో అనువైన చోట యాదవ కల్యాణమండపానికి స్థలం కేటాయిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. మంగళవారం రాష్ట్ర యాదవ కార్పొరేషన డైరెక్టర్‌ కేశవయ్య గోరంట్లకు చెందిన యాదవ సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.

CHAIRMAN RAMESH: పట్టణాభివృద్ధే లక్ష్యం

CHAIRMAN RAMESH: పట్టణాభివృద్ధే లక్ష్యం

పురం పట్టణ అభివృద్ధి చేయడమే లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన రమేష్‌ అన్నారు.

VIGILENCE: సిమెంటు గోడౌనపై విజిలెన్స అధికారుల దాడి

VIGILENCE: సిమెంటు గోడౌనపై విజిలెన్స అధికారుల దాడి

మండలపరిధిలోని గుత్తివారిపల్లి వద్దనున్న సాగర్‌ సిమెంటు గోడౌనపై విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం దాడిచేసి గోడౌనను సీజ్‌ చేశారు. గుత్తివారిపల్లి వద్ద కొన్నేళ్లుగా కర్నూలుకు చెందిన మహేష్‌ అనే వ్యక్తి సాగర్‌ అనే సిమెంట్‌ ఫ్యాక్టరీ ద్వారా దిగుమతులు, ఎగుమతులు సాగిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి