• Home » Puttaparthy

Puttaparthy

Thopudurthi Returns: అజ్ఞాతం వీడిన తోపుదుర్తి

Thopudurthi Returns: అజ్ఞాతం వీడిన తోపుదుర్తి

కుంటిమద్ది హెలిప్యాడ్ కేసులో అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అనంతపురానికి తిరిగి వచ్చారు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు

MINISTER SAVITHA: ప్రజాసమస్యలు వెంటనే పరిష్కరించండి

MINISTER SAVITHA: ప్రజాసమస్యలు వెంటనే పరిష్కరించండి

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషిచేయాలని మంత్రి సవిత సూచించారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

CANAL : హంద్రీనీవా కాలువకు మళ్లీ గండి

CANAL : హంద్రీనీవా కాలువకు మళ్లీ గండి

హంద్రీనీవా కాలువకు మళ్లీ గండిపడింది. మండల కేంద్రం సమీపంలోని నక్కలగుట్ట కాలనీ వద్ద గురువారం ఉదయం మడకశిర ఉప కాలువకు గండిపడింది. దీంతో చాకర్లపల్లి కుంటకు, అక్కడి నుంచి చల్లాపల్లి చెరువు నిండి నాగలూరు చెరువుకు నీరు చేరింది.

WOMEN WITH PETROL BOTTLE : పెట్రోల్‌ బాటిల్‌తో కలెక్టరేట్‌లో మహిళ హల్‌చల్‌

WOMEN WITH PETROL BOTTLE : పెట్రోల్‌ బాటిల్‌తో కలెక్టరేట్‌లో మహిళ హల్‌చల్‌

తన సొంత స్థలాన్ని బంధువులు కబ్జా చేసి, అక్రమంగా నిర్మాణాలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రామగిరి మండలంలోని దొంతిమర్రి గ్రామానికి చెందిన పోలేరమ్మ గురువారం కలెక్టరేట్‌కు పెట్రోల్‌ బాటిల్‌తో వచ్చి హల్‌చల్‌ చేశారు.

MLA KANDIKUNTA: జగ్జీవనరామ్‌ ఆశయాలు కొనసాగిద్దాం

MLA KANDIKUNTA: జగ్జీవనరామ్‌ ఆశయాలు కొనసాగిద్దాం

స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత బాం ధవుడు, ఆదర్శ పార్లమెంటేరియన బాబు జగ్జీవనరామ్‌ ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు.

SCHOOL: బడిలో భోజనం ఆలస్యం

SCHOOL: బడిలో భోజనం ఆలస్యం

పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఆలస్యమౌతోంది. ఒంటిపూట బడి నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలో ఉంటున్నారు.

SP RATNA: నవమి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోండి

SP RATNA: నవమి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోండి

జిల్లా వ్యాప్తంగా శ్రీరామినవమి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ రత్న కోరారు. శుక్రవారం మండలంలోని కరావులపల్లి తండా వద్ద ఉన్న శివ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నవమి సందర్భంగా ఎడ్లబండ్లపోటీలు నిర్వహిస్తున్నారు.

MINISTER SAVITHA: అధైర్యపడకండి.. అండగా ఉంటా

MINISTER SAVITHA: అధైర్యపడకండి.. అండగా ఉంటా

: అధైర్యపడకండి తెలుగుదేశం పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మహ్మద్‌ఖాన కుటుంబానికి మంత్రి సవిత భరోసా ఇచ్చారు. పెనుకొండ మండలం నాగలూరు గ్రామ మాజీ సర్పంచ మహ్మద్‌ ఖాన అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు.

MUNCIPAL MEET: పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టండి

MUNCIPAL MEET: పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టండి

పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. శనివారం మున్సిపల్‌ సమావేశపు భవనంలో చైర్‌పర్సన కాచర్ల లక్ష్మీ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

JUDGE: విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి

JUDGE: విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి

ప్రతి విషయంలోనూ విద్యార్థినులు జాగ్రత్తగా మెలిగితే మంచి ఫలితాలు ఉంటాయని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన, న్యాయాధికారి ఎస్‌ జయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం గాండ్లపెంట మండలం కటారుపల్లి కస్తూర్బా పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి