Home » Pulivendla
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది. అయితే, పులివెందుల పోలీసులు మాత్రం ఇంకా జగన్ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఉన్నట్టు కనిపిస్తోంది.
వైఎస్సార్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా అరుదైన ధైర్యం, సాహసం, పట్టుదలను గుర్తు చేస్తూ ఆయన సమాధి వద్ద తల్లి విజయలక్ష్మితో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం పులివెందులలోని చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
జగన్ అడ్డాలో పాగా వేసేందుకు టీడీపీ పావులు కదుపుతోందా. కడప అసెంబ్లీలో గెలుపు తర్వాత టీడీపీ పులివెందులను టార్గెట్ చేసిందా.. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించడమే లక్ష్యమా.. టీడీపీ మహానాడు పులివెందులలో పెట్టడం ద్వారా ఎలాంటి టీడీపీ వైసీపీకి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది.
YS Jagan:పులివెందులలో వైఎస్ జగన్కు చెక్ పెట్టేలా తెలుగుదేశం పార్టీ మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రజల్లో బలం ఉన్న వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీని ఢీకొట్టేలా పావులు కదుపుతోంది.
అనారోగ్యంతో మరణించిన వైఎస్ అభిషేక్రెడ్డి భౌతికకాయం వద్ద మాజీ సీఎం జగన్ దంపతులు నివాళులు అర్పించారు.
YS Abhishek Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
జగన్ బంధువులు వైయస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసు లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైయస్సార్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డికి నోటీసులు అందజేసినట్లు సమాచారం. ఈనెల ఐదో తేదీన పులివెందల పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని నోటీసుల్లో ..
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై అరెస్టులు కొనసాగుతున్నాయి. కూటమి పెద్దలు, సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యహారాన్ని కూటమి సర్కార్ సీరియస్గా తీసుకుంది. అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇంట్లో వీఆర్ఏ నర్సింహులు నిద్రిస్తున్న సమయంలో అతని మంచం దగ్గర డిటోనేటర్లుపేల్చి ప్రత్యర్ధులు హతమార్చారు. పేలుడు ఘటనలో ఇల్లు ధ్వంసం అయింది. వీఆర్ఏ నరసింహులు అక్కడ కక్కడే మృతి చెందారు. పేలుడు సమయంలో అదే ఇంట్లో వేరేగదిలో నిద్రిస్తున్న మృతుని భార్య సుబ్బలక్షుమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి.
కేకే కొట్టాల గ్రామస్తుల నిరసనకు యురేనియం సంస్థ ఎట్టకేలకు తలొగ్గింది. యురేనియం బాధితులకు 12మందికి 5.62 ఎకరాలకు ఇవ్వాల్సిన సుమారు రూ.2,84,084ల పెండింగ్ బకాయిలను స్థానిక ఆర్డీఓకు అందించారు.