• Home » PowerPoint

PowerPoint

Kaleshwaram Project: కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్‌ఎస్ కౌంటర్

Kaleshwaram Project: కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్‌ఎస్ కౌంటర్

Kaleshwaram Project: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణకు రావాలంటూ జస్టిస్ చంద్ర ఘోస్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం తెలంగాణ భవన్‌లో హరీష్ రావు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Hospital power cut: సెల్‌ఫోన్ లైట్ వెలుతురుతో రోగులకు వైద్యం

Hospital power cut: సెల్‌ఫోన్ లైట్ వెలుతురుతో రోగులకు వైద్యం

Hospital power cut: జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు డాక్టర్లు సెల్ ఫోన్, టార్చిలైట్ వెలుతురులో ఆపరేషన్లు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది.

Southern DISCOM: వేగంగా విద్యుత్‌ సరఫరా ఫిర్యాదుల పరిష్కారం

Southern DISCOM: వేగంగా విద్యుత్‌ సరఫరా ఫిర్యాదుల పరిష్కారం

విద్యుత్‌ సరఫరాపై ఫిర్యాదులను అతి తక్కువ కాలంలో పరిష్కరించేలా విద్యుత్‌ కంట్రోల్‌ రూమ్‌తో పాటు ఆధునిక టెక్నాలజీతో కూడిన ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్‌ (ఎఫ్‌వోసీ)లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు దక్షిణ డిస్కమ్‌ అధికారులు నిర్ణయించారు.

Yadadri Thermal Power Plant: యాదాద్రి ప్లాంట్‌లో 15,000 కోట్ల దోపిడీ!

Yadadri Thermal Power Plant: యాదాద్రి ప్లాంట్‌లో 15,000 కోట్ల దోపిడీ!

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులోనూ మెగావాట్‌కు రూ.రెండున్నర కోట్ల చొప్పున అంచనా పెంచి.. మొత్తంగా రూ.రెండున్నర వేల కోట్లు దిగమింగిందెవరో లెక్కతేలాలన్నారు.

Kishan Reddy: తెలంగాణకు కరెంటు వద్దా?

Kishan Reddy: తెలంగాణకు కరెంటు వద్దా?

రామగుండం మెగా పవర్‌ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుపై రాష్ట్రానికే తొలి హక్కు ఉంటుందని, అయితే, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఈ కరెంటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు.

Power Consumption: గృహజ్యోతికి రూ.2,418 కోట్లు..

Power Consumption: గృహజ్యోతికి రూ.2,418 కోట్లు..

ఉచిత/రాయితీతో విద్యుత్‌ పొందే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Vizag Steel Plant : ‘ఉక్కు’ కోసం త్యాగాలు చేయండి

Vizag Steel Plant : ‘ఉక్కు’ కోసం త్యాగాలు చేయండి

‘సంస్థను నిలబెట్టుకోవాలంటే మీరు త్యాగాలు చేయాల్సిందే. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. తలోక చేయీ వేయకపోతే మనుగడ కష్టం. ఎవరి స్థాయిలో వారు...

Hyderabad: అదానీ సంస్థకు విద్యుత్తు బాధ్యత!

Hyderabad: అదానీ సంస్థకు విద్యుత్తు బాధ్యత!

విద్యుత్తు సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది.

Nagarkurnool: శీశైలం విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలి..

Nagarkurnool: శీశైలం విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలి..

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలోని నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. రూ. 60 కోట్ల విలువైన హైడల్‌ పవర్‌ కోసం రూ. 2కోట్ల ఖర్చుకు వెనుకాడొద్దని హితవు పలికారు.

 Hyderabad: ఛత్తీ్‌సగఢ్‌తో ఒప్పందం రాష్ట్రానికి శిరోభారం..

Hyderabad: ఛత్తీ్‌సగఢ్‌తో ఒప్పందం రాష్ట్రానికి శిరోభారం..

తెలంగాణ భరించలేనంత స్థాయికి భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ భారం చేరిందని, ఛత్తీ్‌సగఢ్‌తో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని విద్యుత్‌ రంగ నిపుణులు వేణుగోపాల్‌, తిమ్మారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్‌పై విచారణ చేస్తున్న కమిషన్‌కు వారు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి