• Home » Peddireddy Midhun Reddy

Peddireddy Midhun Reddy

MP Sana Satish:  ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

MP Sana Satish: ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీ లిక్కర్ స్కాం 2 వేల కోట్లు అయితే ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు అని టీడీపీ ఎంపీ సానా సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అక్రమాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు తెలిపారు.

Srikanth Reddy: ఆ కేసులో మాజీ మంత్రిని టార్గెట్ చేశారు

Srikanth Reddy: ఆ కేసులో మాజీ మంత్రిని టార్గెట్ చేశారు

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదం కేసు పక్కదారి పట్టిందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) ఆరోపించారు. వాస్తవాలు బహిర్గతం కావాలని అందరూ కోరుకుంటారని కానీ విచారణ పూర్తిగా పక్కదారి పట్టిందని విమర్శించారు.

Madanapalle Incident: సర్కారు చేతికి పెద్దిరెడ్డి గుట్టు?

Madanapalle Incident: సర్కారు చేతికి పెద్దిరెడ్డి గుట్టు?

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో భూ రికార్డుల దహనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

TDP: ఊరికో మాట మాట్లాడుతున్న ఎంపీ మిధున్.. మీ ఆటలిక చెల్లవ్..

TDP: ఊరికో మాట మాట్లాడుతున్న ఎంపీ మిధున్.. మీ ఆటలిక చెల్లవ్..

గత 25 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబ పాలనతో విసిగిపోయామని పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. జిల్లా మొత్తాన్ని పెద్దిరెడ్డి కుటుంబం తమ గుప్పెట్లో పెట్టుకుని నియంతలా వ్యవహరించారన్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం భాషాతో పాటు కౌన్సిలర్లు అభివృద్ధి కోసం పోరాటం చేసినా పెద్దిరెడ్డి నియంత పోకడల ముందు ఏమి చేయలేకపోయారన్నారు.

PeddiReddy: 15 ఏళ్లుగా శాసిస్తున్న పెద్దిరెడ్డి కోటకు బీటలు..!

PeddiReddy: 15 ఏళ్లుగా శాసిస్తున్న పెద్దిరెడ్డి కోటకు బీటలు..!

పుంగనూరు రాజకీయాలను 15 ఏళ్లుగా శాసిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఏకచత్రాధిపత్యానికి కళ్లెం పడింది. గతంలో కనుచూపు మేరలో కనిపించని టీడీపీ..

Kiran Kumar Reddy: కిరణ్ రెడ్డిని ఓడించిందెవరు.. మిథున్ రెడ్డికి కలిసొచ్చిందేంటి..?

Kiran Kumar Reddy: కిరణ్ రెడ్డిని ఓడించిందెవరు.. మిథున్ రెడ్డికి కలిసొచ్చిందేంటి..?

పోలింగ్‌ రోజున అంతా ఊహించిన దానికీ, వెలువడిన ఫలితాలకు తేడాతో పాటు అందరి అంచనాలు తారుమారయ్యాయి. జిల్లాలోని పార్లమెంటు పరిధిలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఓటర్లు ఓటు వేయకపోయినా, ఎంపీ అభ్యర్థి విషయంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఓట్లు వేశారనే ప్రచారం ముమ్మరంగా సాగింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి