Home » Peddireddy Dwarakanatha Reddy
Buddha Venkanna: గత జగన్ ప్రభుత్వంలో వేలకోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. నేషనల్ క్రైం రికార్డు ప్రకారం వైసీపీ హయాంలో మద్యం ద్వారా వందశాతం మరణాలు సంభవించాయని రిపోర్డు ఇచ్చిందని బుద్దా వెంకన్న గుర్తుచేశారు.
తిరుపతిలోని పీలేరులో ‘రా.. కదలిరా’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మంచి మంత్రి కూడా లేడని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పదవుల కోసం సొంత కార్యకర్తల నుంచే లంచం తీసుకుంటున్న మంత్రి ఒకడు ఉన్నాడని, అతడే పెద్దిరెడ్డి అని ఆరోపణలు చేశారు.
హిందూపూర్ ( Hindupur ) లో వైసీపీ ( YCP ) బోణీ కొట్టడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ) అన్నారు. బుధవారం నాడు హిందూపూర్లో పర్యటించారు.
పుంగనూరు (Punganur)లో టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు.