• Home » Palasa

Palasa

Train Accident Averted: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రె‌స్‌కు తప్పిన ముప్పు

Train Accident Averted: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రె‌స్‌కు తప్పిన ముప్పు

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్కు పెద్ద ప్రమాదం తప్పింది. పలాస రైల్వే స్టేషన్‌కు సమీపంలో బఫర్‌ విరిగిపోవడంతో రైలు 15 బోగీలతో నిలిచిపోయింది, ఈ ఘటనలో మూడు గంటల పాటు రైలు ఆలస్యం అయింది

 Srikakulam :  దివ్యాంగురాలిపై అత్యాచారం

Srikakulam : దివ్యాంగురాలిపై అత్యాచారం

మామ అయిన వ్యక్తి మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

AP Police : టీడీపీ పలాస- కాశీబుగ్గ అధ్యక్షుడి హత్యకు కుట్ర

AP Police : టీడీపీ పలాస- కాశీబుగ్గ అధ్యక్షుడి హత్యకు కుట్ర

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజును హతమార్చేందుకు కుట్రపన్నిన నలుగురు వైసీపీ నాయకులను...

YCP Leaders : శ్రీకాకుళంలో టీడీపీ నేత హత్యకు సుపారీ

YCP Leaders : శ్రీకాకుళంలో టీడీపీ నేత హత్యకు సుపారీ

తమ రియల్‌ అక్రమాలకు, సోషల్‌ మీడియా వికృత పోకడలకు అడ్డుగా నిలిచిన టీడీపీ నేత హత్యకు వైసీపీ నాయకులు కుట్ర పన్నారు.

Navya : నేను డైరక్టర్స్‌ నటుడిని

Navya : నేను డైరక్టర్స్‌ నటుడిని

సాధారణంగా ఏ తండ్రయినా తన కొడుకుని నటుడిగా పరిచయం చేస్తుంటాడు. కానీ కొడుకు హీరోగా నటించే సినిమాతో తండ్రి దర్శకుడిగా పరిచయం కావడమనేది నిజంగా అరుదే.

YS Sharmila: సామాన్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రయాణం..

YS Sharmila: సామాన్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రయాణం..

Andhrapradesh: ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు.

Srikakulam Dist.: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం

Srikakulam Dist.: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం

శ్రీకాకుళం జిల్లా: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ముందు బలప్రదర్శన చేయాలనుకున్న జిల్లా వైసీపీ నేతలకు చుక్కెదురైంది. సీఎం సభా వేదిక దగ్గరకు వచ్చిన జనం ఐదు నిమిషాల్లో వెనుదిరగటంతో వైసీపీ నేతలు అసంతృప్తి చెందారు.

CM Jagan: రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌‌ను సీఎం ప్రారంభించనున్నారు.

YSRCP Meeting : అరె ఏందిరా బై.. మొన్న మంత్రి పదవి.. ఇప్పుడేమో ఎమ్మెల్యే.. ఏంటో ఇది.. సీదిరి ఓ రేంజ్‌లో..!

YSRCP Meeting : అరె ఏందిరా బై.. మొన్న మంత్రి పదవి.. ఇప్పుడేమో ఎమ్మెల్యే.. ఏంటో ఇది.. సీదిరి ఓ రేంజ్‌లో..!

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’ ముగిసింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నిర్వహించిన ఈ కీలక సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి..

ఆసక్తికరంగా మారిన పలాస పాలిటిక్స్‌.. వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలుస్తున్న పలాస ఫైర్‌బ్రాండ్‌

ఆసక్తికరంగా మారిన పలాస పాలిటిక్స్‌.. వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలుస్తున్న పలాస ఫైర్‌బ్రాండ్‌

చతురత, చాణక్యం ఉన్న నేతలు రాజకీయాల్లో వేగంగా దూసుకుపోతారు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా గట్టిగా

తాజా వార్తలు

మరిన్ని చదవండి