• Home » Padma Vibhushan

Padma Vibhushan

Padma Vibhushan Awardees 2025:  ఏడుగురు పద్మ విభూషణులు వీళ్లే..

Padma Vibhushan Awardees 2025: ఏడుగురు పద్మ విభూషణులు వీళ్లే..

అసాధారణమైన, విశిష్ట సేవలకు 'పద్మ విభూషణ్'ను ప్రదానం చేస్తారు. ఈ ఏడాది ఏడుగురికి ఈ అత్యున్నత అవార్డు ప్రదానం చేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం ఈ పురస్కారం దక్కింది.

Padma Awards 2025: 'పద్మ' పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. విజేతలు వీరే

Padma Awards 2025: 'పద్మ' పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. విజేతలు వీరే

భారత 76వ 'రిపబ్లిక్ డే'ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మ' అవార్డులను ప్రకటించింది. 103 మందికి పద్మశ్రీ అవార్డులు, 19 మంది పద్మభూషణ్ , ఏడుగిరికి పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది.

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్‌ దాకా!

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్‌ దాకా!

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌గా, దిగ్గజ వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా అనితర సాధ్యమైన ప్రయాణం సాగించిన రామోజీరావుది సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబం. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామానికి చెందిన చెరుకూరి

Chiranjeevi: ఏ టైమ్‌కు ఏది రావాలంటే అది వస్తది..నేను ఎదురు చూడను: చిరంజీవి

Chiranjeevi: ఏ టైమ్‌కు ఏది రావాలంటే అది వస్తది..నేను ఎదురు చూడను: చిరంజీవి

హైదరాబాద్: 45 సంవత్సరాల సుదీర్ఘ సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ ఇచ్చిందని, తన కృషి , సేవతో పాటు తన అభిమానులు, ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు టెక్నిషియన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.

చిరంజీవి, వైజయంతీ మాలకు పద్మవిభూషణ్‌ ప్రదానం

చిరంజీవి, వైజయంతీ మాలకు పద్మవిభూషణ్‌ ప్రదానం

ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రముఖ నర్తకి వైజయంతీ మాల బాలికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలో రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందజేశారు.

AP Politics: వెంకయ్య ఇచ్చిన స్ఫూర్తితో రాజకీయాల్లో కొనసాగుతున్నా: సుజనా చౌదరి

AP Politics: వెంకయ్య ఇచ్చిన స్ఫూర్తితో రాజకీయాల్లో కొనసాగుతున్నా: సుజనా చౌదరి

మాజీ ఉప రాష్ట్రపతి, సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారని కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి కొనియాడారు. భావి తరాలకు ఉన్నత విలువలు అందించేందుకు కృషి చేశారని వివరించారు.

CM Revanth: చిరంజీవి విందుకు సీఎం రేవంత్.. అవార్డు రావడంపై అభినందనలు..

CM Revanth: చిరంజీవి విందుకు సీఎం రేవంత్.. అవార్డు రావడంపై అభినందనలు..

పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కలిశారు. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి