• Home » Om Birla

Om Birla

Parliament: సభా కార్యక్రమాలకు సహకరించండి.. అఖిలపక్షంలో కోరిన స్పీకర్

Parliament: సభా కార్యక్రమాలకు సహకరించండి.. అఖిలపక్షంలో కోరిన స్పీకర్

సోమవారం నుంచి ఆపరేషన్ సిందూర్‌ పై చర్చ జరిపేందుకు కేంద్ర అంగీకరించింది. జూలై 21న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాలు పలు అశాంలపై చర్చించాలని పట్టుబడుతున్నాయి.

Speaker Om Birla: ఇక ప్రతి ఎంపీ పంచ్‌ కొట్టాల్సిందే

Speaker Om Birla: ఇక ప్రతి ఎంపీ పంచ్‌ కొట్టాల్సిందే

వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల నుంచి లోక్‌సభ సభ్యులకు నూతన హాజరు వ్యవస్థ అమల్లోకి రానుంది.

Lok Sabha MPs Record: ఒకే రోజున 202 మంది ఎంపీల ప్రసంగం

Lok Sabha MPs Record: ఒకే రోజున 202 మంది ఎంపీల ప్రసంగం

లోక్‌సభలో గురువారం రికార్డు నమోదైంది, 202 మంది ఎంపీలు జీరో అవర్లో ప్రసంగించారు. స్పీకర్‌ ఓం బిర్లా అదనంగా సమయం ఇవ్వడంతో ఎక్కువ మంది సభ్యులు పాల్గొన్నారు

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి

పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలని తాము కోరుకుంటున్నామని, డిసెంబర్ 13న రాజ్యాంగంపై చర్చ జరగాలని రాహుల్ గాంధీ అన్నారు.

Lok Sabha Speaker Om Birla : పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌

Lok Sabha Speaker Om Birla : పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌

పార్లమెంట్‌లో ప్రజాపద్దుల సంఘాన్ని(పీఏసీ) ఏర్పాటు చేస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా శుక్రవారం ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ఈ సంఘానికి నేతృత్వం వహిస్తారు.

Parliament: పార్లమెంటులో ప్రజా పద్దుల సంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్

Parliament: పార్లమెంటులో ప్రజా పద్దుల సంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్

పార్లమెంటులో ప్రజాపద్దుల సంఘాన్ని(Public Accounts Committee) ఏర్పాటు చేస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) శుక్రవారం ప్రకటన జారీ చేశారు.

Lok Sabha Speaker: స్పీకర్ ఓం బిర్లా తేనిటి విందు..

Lok Sabha Speaker: స్పీకర్ ఓం బిర్లా తేనిటి విందు..

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు నిన్నటితో (శుక్రవారం) ముగిశాయి. లోక్ సభ వాయిదా పడిన వెంటనే స్పీకర్ ఓం బిర్లా తేనిటి విందు ఇచ్చారు. టీ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ సా, కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కనిమోళి తదితరులు హాజరయ్యారు.

Rammohan Naidu:  కేంద్రమంత్రి రామ్మోహన్‌ను అభినందించిన లోక్‌సభ స్పీకర్

Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్‌ను అభినందించిన లోక్‌సభ స్పీకర్

Andhrapradesh: కింజరాపు రామ్మోహన్ నాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రామ్మోహన్ టీడీపీలో అంచలంచెలుగా ఎదిగారు. మూడు సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఉంటూ ఏపీలో అనేక సమస్యలపై పార్లమెంటులో గళమెత్తారు. ఇప్పుడు కేంద్రమంత్రిగా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు.

Lok Sabha Video: జేబులో చేయి తీసి మాట్లాడండి.. కేంద్ర మంత్రికి స్పీకర్ మందలింపు

Lok Sabha Video: జేబులో చేయి తీసి మాట్లాడండి.. కేంద్ర మంత్రికి స్పీకర్ మందలింపు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సభలో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Delhi High Court: అంజలి బిర్లాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు.. కీలక ఆదేశాలు

Delhi High Court: అంజలి బిర్లాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు.. కీలక ఆదేశాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ప్రతిష్టకు భంగం కలిగేంచేలా సోషల్ మీడియాలో వైరలవుతున్న పోస్ట్‌లను తొలగించాలని ఎక్స్ కార్పొరేషన్‌తోపాటు గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి