• Home » Olympic Games

Olympic Games

US Olympic Committee Imposes: వచ్చే ఒలింపిక్స్‎లో ఈ క్రీడాకారులపై నిషేధం.. సంచలన నిర్ణయం..

US Olympic Committee Imposes: వచ్చే ఒలింపిక్స్‎లో ఈ క్రీడాకారులపై నిషేధం.. సంచలన నిర్ణయం..

వచ్చే సమ్మర్ ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనుండగా, ఈ క్రీడా మహోత్సవానికి సంబందించి కీలక అప్‎డేట్ వచ్చింది. ఆటగాళ్ల ప్రదర్శనలు కాకుండా నిర్వహణ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఈసారి చర్చనీయాంశమవుతున్నాయి.

Indian Athlete: ఫిగర్‌ స్కేటింగ్‌లో మెరుస్తున్న తార

Indian Athlete: ఫిగర్‌ స్కేటింగ్‌లో మెరుస్తున్న తార

ఫిగర్‌ స్కేటింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని వదులుకుంది భారత సంతతికి చెందిన తారా ప్రసాద్‌

Paralympics : లక్ష్యాన్ని ఛేదించి బలమైన శక్తిగా ఎదిగి..

Paralympics : లక్ష్యాన్ని ఛేదించి బలమైన శక్తిగా ఎదిగి..

పది రోజులకుపైగా క్రీడాభిమానులను అలరించిన పారాలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు నిర్దేశించుకున్న 25 పతకాల లక్ష్యాన్ని అలవోకగా దాటేశారు. టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలతో అదరగొట్టడం ఈసారి క్రీడల్లో మనం 25కిపైగా మెడల్స్‌ సాధిస్తామనే లక్ష్యాన్ని నిర్దేశించుకొనేందుకు ప్రేరణ అయ్యింది. పారి్‌సలో మొత్తం 29 పతకాలు

Mansukh Mandaviya: 2030 యూత్ ఒలింపిక్స్ వేలానికి భారత్ సిద్ధం.. పోటీలో ఇంకా..

Mansukh Mandaviya: 2030 యూత్ ఒలింపిక్స్ వేలానికి భారత్ సిద్ధం.. పోటీలో ఇంకా..

2030లో జరిగే యూత్ ఒలింపిక్స్‌ కోసం వేలం వేయడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం తెలిపారు. 44వ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ చుద్దాం.

Paralympics : పసిడి పంట

Paralympics : పసిడి పంట

భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో పారాలింపిక్స్‌లో పతకాల వరద పారిస్తున్నారు. గేమ్స్‌ రెండో రోజు నుంచే ఖాతా ఆరంభించిన భారత్‌ ఆ తర్వాత క్రమం తప్పకుండా పతకాల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోంది. తాజాగా సోమవారం దేశానికి మరో ఏడు పతకాలు

 రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా..

రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా..

అరంగేట్ర పారాలింపిక్స్‌లోనే స్వర్ణ పతకం సొంతం చేసుకున్న నితేష్‌ కుమార్‌ రాజస్థాన్‌లో జన్మించాడు. నితేష్‌ తండ్రి నేవీలో అధికారి. ఆయన బాటలో నడుస్తూ నౌకా దళంలో ప్రవేశించి దేశ సేవ చేయాలని కూడా అనుకున్నాడు. కానీ 2009లో జరిగిన ప్రమాదం

 Paralympics : అవని.. బంగారు గని

Paralympics : అవని.. బంగారు గని

పారాలింపిక్స్‌లో భారత్‌ రెండో రోజు నుంచే పతకాల వేట ఆరంభించింది. టార్గెట్‌-25 మెడల్స్‌ ధ్యేయంతో బరిలోకి దిగిన మన అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ ఒక్క రోజే నాలుగు పతకాలతో ఖుషీ చేశారు. మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ‘డబుల్‌’ ఆనందాన్ని పంచారు. షూటర్‌ అవనీ లేఖారా వరుసగా

పారిస్‌లో తెలుగు యోధులు

పారిస్‌లో తెలుగు యోధులు

వైకల్యం వెక్కిరించినా కుంగిపోకుండా.. కాలం నేర్పిన గుణపాఠాలను సవాల్‌ గా తీసుకొని.. అవరోధాలను అనుకూలంగా మార్చుకున్న పోరాట యోధులు వీళ్లు. ప్రోత్సాహం అంతగా లేకున్నా, అందుబాటులో ఉన్న వనరులను....

Deepali Deshpande : పడి లేచిన కెరటం

Deepali Deshpande : పడి లేచిన కెరటం

క్రీడాకారిణిగా విజయాలు, వైఫల్యాలే కాదు... కోచ్‌గా అవమానాలు, ఛీత్కారాలు కూడా చూశారు దీపాలి దేశ్‌పాండే. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ రైఫిల్‌ షూటింగ్‌ జట్టు దారుణ వైఫల్యం, ఆ తరువాత కోచ్‌గా తనను తొలగించడం ఆమెను మానసికంగా కుంగదీసింది. దాని నుంచి బయటపడి, సర్వశక్తులూ కూడదీసుకొన్నారు. నిన్నటి ఒలింపిక్స్‌లో... దీపాలి శిష్యుడు స్వప్నిల్‌ కుశాలె గెలిచిన కాంస్యం... కోచ్‌గా ఆమె స్థాయిని చాటి చెప్పింది.

 Erraji Jyoti :2028 ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం

Erraji Jyoti :2028 ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం

‘పారిస్‌ ఒలింపిక్స్‌ మంచి అనుభవం ఇచ్చింది. 2028లో లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే సమ్మర్‌ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించే దిశగా సాధన చేయడమే నా ముందున్న లక్ష్యం’ అని నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్‌ ఎర్రాజీ జ్యోతి తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి