• Home » NTR Bharosa Pension Scheme

NTR Bharosa Pension Scheme

Pension: సర్వర్‌ మొరాయించినా..!

Pension: సర్వర్‌ మొరాయించినా..!

జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణ శుక్రవారం ఉదయం 6గంటలకు ప్రారంభమైంది. అయితే 8.30 గంటలకు సర్వర్‌లో సాంకేతిక సమస్య మొదలవగా, దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పరిష్కారమైంది.

రేపే జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ

రేపే జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ

గతంలో ఎన్నడూలేని విధంగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. సెప్టెంబరు 1 ఆదివారం సెలవు రోజు కావడంతో ఆగస్టు 31న ఇంటింటికీ తిరిగి పెన్షన్లు పంపిణీ చేసే ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అఽధికారులను ఆదేశించారు.

AP Pensions: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. రూ. 200 కోత

AP Pensions: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. రూ. 200 కోత

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీలో కొందరు చేతివాటం చూపించారు..

AP Pensions: ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ..

AP Pensions: ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ..

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక్కసారిగా ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సడన్‌గా అధికారులు ఆపివేయాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన అధికారులు అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు..

AP Penssions: లక్షల మందిలో ఆనందం నింపిన నాయకుడు..

AP Penssions: లక్షల మందిలో ఆనందం నింపిన నాయకుడు..

సామాజిక భద్రత ఫించన్లు దేశంలో కోట్లాది మంది జీవితాలకు భద్రత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతినెల ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఫించన్లు అందిస్తుంటారు.

Chandrababu: ఎన్నికల హామీల అమలు దిశగా.. సాధ్యం కాదన్నా.. చేసి చూపించారు..!

Chandrababu: ఎన్నికల హామీల అమలు దిశగా.. సాధ్యం కాదన్నా.. చేసి చూపించారు..!

ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. ఒకటో తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలీదుకానీ.. 65లక్షల మందికి పైగా పెన్షన్ దారులకు పెన్షన్ (Penssion) డబ్బులు అందుతున్నాయి.

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. ఎవరికి ఎంత పెరిగింది..!?

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. ఎవరికి ఎంత పెరిగింది..!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెంచిన పెన్షన్‌ను జులై-01న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేయబోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి