Home » Nitin Jairam Gadkari
స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఫాస్టాగ్ వార్షిక పాస్ లాంఛ్ కానుంది. మరి ఈ పాస్ ఫీచర్స్కు సంబంధించిన పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.
గడ్కరీలో వేగం, అంకిత భావం, చిత్తశుద్ది ఆయనకు మాత్రమే సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తే దాన్ని గడ్కరీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
Nitin Gadkari Praises Chandrababu: శనివారం నాడు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో పలు జాతీయ రహదారుల శంకుస్థాపన, జాతికి అంకితం చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లపై ప్రశంసలు కురిపించారు.
గత జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందినా సరైన విధంగా స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రవాణా లేని ఏజెన్సీ ప్రాంతాలను రోడ్లతో కలుపుతున్నామని.. అక్కడ డోలీ మోతలు లేకుండా చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు.
పదవులు, సంపద, విజ్ఞానం, అందం లభించినప్పుడు వ్యక్తుల్లో అహంకారం పెరిగిపోతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
దేశంలోని జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ టాక్స్ విధించే ప్రతిపాదనేమీలేదని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ‘నగదు రహిత చికిత్స పథకం-2025’ ఎంతో ఉపయోగకరంగా ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పాలనపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్లు, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘11 ఏళ్లలో మీరు చూసింది కేవలం న్యూస్ రీల్ మాత్రమే.
తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలోని తొలి 10 దేశాల్లో భారత్ ఎందుకు లేదని అడిగిన ప్రశ్నకు దేశ జనాభానే కారణమని నితిన్ గడ్కరి జవాబిచ్చారు. జనాభా నియంత్రణను ఆర్థిక సమస్యగా చూడాలని, భాష, మతపరమైన సమస్యగా చూడరాదని సూచించారు.