• Home » Nigeria

Nigeria

Athletes: ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారుల మృతి

Athletes: ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారుల మృతి

Athletes: క్రీడా కార్యక్రమం ముగిసిన తర్వాత మొత్తం 35 మంది బస్సులో కనో స్టేట్‌కు బయలు దేరారు. 35 మందిలో క్రీడాకారులతో పాటు క్రీడా అధికారులు కూడా ఉన్నారు. అయితే, వారంతా ఇంటికి చేరుకోక ముందే ఊహించని దారుణం చోటుచేసుకుంది.

Boat Capsizes: నదిలో పడవ బోల్తా.. 27 మంది మృతి, 100కుపైగా గల్లంతు..

Boat Capsizes: నదిలో పడవ బోల్తా.. 27 మంది మృతి, 100కుపైగా గల్లంతు..

పలువురు ప్రయాణికులతోపాటు ఆహారాన్ని తీసుకెళ్తున్న పడవ అనుకోకుండా బోల్తా కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది మరణించగా, 100 మందికిపైగా గల్లంతయ్యారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

నైజీరియాలో తెలంగాణ ప్రవాసికి ప్రధాని ప్రశంసలు

నైజీరియాలో తెలంగాణ ప్రవాసికి ప్రధాని ప్రశంసలు

నైజీరియాలో ఉంటూ ఆఫ్రికా దేశాల్లో భారతీయ సంస్కృతి పరిరక్షణకు పాటు పడుతున్న తెలంగాణ ప్రవాసిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

మోదీకి నైజీరియా రెండో అత్యున్నత అవార్డు

మోదీకి నైజీరియా రెండో అత్యున్నత అవార్డు

తొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది నైగర్‌’ అవార్డుతో ఆ దేశం మోదీని సత్కరించింది.

PM Modi:  మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

PM Modi: మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

ఆదివారం ఉదయం అధ్యక్షుడి ప్రాసాదంలో నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ను మోదీ కలుసుకున్నారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా-నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు.

Viral Video: మోదీ నినాదాలు, డప్పుల చప్పుళ్లు.. నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం

Viral Video: మోదీ నినాదాలు, డప్పుల చప్పుళ్లు.. నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం

పశ్చిమాఫ్రికా ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో అక్కడి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral News: జూ కీపర్‌పై సింహం దాడి.. ఎలా చేసిందంటే..

Viral News: జూ కీపర్‌పై సింహం దాడి.. ఎలా చేసిందంటే..

ఒక్కొక్కసారి చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే ఏ మాత్రం అజాగ్రత్త పనికి రాదని పెద్దలు తరచూ హెచ్చరిస్తూ ఉంటారు. సింహానికి ఆహారం పెట్టే క్రమంలో సేఫ్టీ గేట్‌ను మూసివేయడం మరిచి పోయాడీ జూ సంరక్షకుడు. అంతే అతడిపై సింహం ఒక్కసారిగా దాడి చేసి చంపేసింది.

Fuel Tanker: ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి

Fuel Tanker: ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి

పశువులు, ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కును వేగంగా వచ్చిన ఇంధన ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పేలుడు సంభవించి దాదాపు 48 మంది మరణించగా, మరో 50 పశువులు మృతి చెందాయి. ఈ దారుణ ఘటన నైజీరియా(Nigeria)లో ఆదివారం చోటుచేసుకుంది.

Drugs Case: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు..

Drugs Case: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు..

తీగ లాగితే డొంక కదిలినట్లు హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయ్యింది. ఓ రేవ్ పార్టీ కేసును విచారిస్తున్న సమయంలో బెంగుళూరు నుంచి నగరానికి మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గురించి తెలిసినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Olympic Games Paris 2024: ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో గందరగోళం.. పడవ ఎక్కకుండా క్రీడాకారులను అడ్డుకున్న అధికారులు..

Olympic Games Paris 2024: ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో గందరగోళం.. పడవ ఎక్కకుండా క్రీడాకారులను అడ్డుకున్న అధికారులు..

పారిస్‌లో ఒలింపిక్స్ వేడుకలు గతానికి బిన్నంగా జరిగాయి. నాలుగు గంటల పాటు జరిగిన విశ్వక్రీడల ప్రారంభ వేడుకలు వీక్షకులను అలరించాయి. ప్రపంచ దేశాల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి