Home » NHRC
NHRC Notice: తెలంగాణ ప్రభుత్వం, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రాజేంద్రనగర్లో యువకుడి మృతికి సంబంధించి సమాధానం చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది.
ఎన్హెచ్ఆర్సీ కొత్త చైర్మన్గా నియమితులైన జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం మద్రాసు లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1983 ఫిబ్రవరి 16న బార్ మెంబర్గా పేరు నమోదు చేసుకున్నారు.
ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ను ఎంపిక చేసే కమిటీలో మోదీ, అమిత్షా, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉన్నారు.
హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ఆశావర్కర్లపై పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC)కి ఫిర్యాదు అందింది. సుల్తాన్ బజార్ ఏసీపీ కె.శంకర్, సీఐ శ్రీనివాస్ చారిలపై ఎన్హెచ్ఆర్సీకి ప్రముఖ న్యాయవాది ఇమ్మినేని రామారావు ఫిర్యాదు చేశారు.
Lagacharla Incident: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సీరియస్ అయిన ఎన్హెచ్ఆర్సీ.. ఆ ఇద్దరికీ నోటీసులు పంపించింది.
చాగలమర్రి నుంచి మదనపల్లెకు 2022లో నేషనల్ హైవే నాలుగు లేన్ల రోడ్డు మంజూరైంది. ఏడాది పాటు వేంపల్లె నుంచి రాయచోటి వరకు ఒక పక్క పనులు శర వేగంగా పనులు ప్రారంభించారు. అదే ఊపులో పనులు జరిగిఉంటే ఈపాటికి పనులు పూర్తయి రాకపోకలకు ఇబ్బందులుండేవి కావు.
ఫాస్టాగ్ నిబంధనలు గురువారం నుంచి మారుతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మారిన నిబంధనలకు అనుగుణంగా వినియోగదారులు, ట్యాగ్ సేవలను అందిస్తున్న సంస్థలు చర్యలు తీసుకోవాలని
దేశంలో ఏటా లక్ష మంది అమ్మాయిలు, మహిళలు కనిపించకుండా పోతున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్పర్సన్ విజయభారతి తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి ఎన్హెచ్ఆర్సీ పని చేస్తోందని, ప్రభుత్వ వర్గాలు పట్టించుకోకున్నా బాధితులకు బాసటగా నిలుస్తోందన్నారు.
రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో తొమ్మిది రోడ్లను నిర్మిస్తున్న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) కొత్త సమస్యను ఎదుర్కొంటోంది.
ఎన్హెచ్ 65.. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన నగరాలైన హైదరాబాద్ను, విజయవాడను కలిపే అత్యంత కీలకమార్గం! తెలంగాణలోని 23 జాతీయ రహదారుల్లో.. అతి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే హైవేల్లో మొదటిది కూడా ఇదేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.