• Home » New Delhi

New Delhi

Rahul Meeting With PM Modi: 88 నిమిషాలు చర్చ... సెంట్రల్ ప్యానల్ నియామకాలపై మోదీతో విభేదించిన రాహుల్

Rahul Meeting With PM Modi: 88 నిమిషాలు చర్చ... సెంట్రల్ ప్యానల్ నియామకాలపై మోదీతో విభేదించిన రాహుల్

రాహుల్ గాంధీ పీఎంఓ కార్యాలయానికి ఒంటిగంట సమయానికి చేరుకున్నారు. 1.07 నిమిషాలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశానంతరం అత్యున్నత పదవులకు మోదీ ప్రతిపాదించిన పేర్లతో విభేదిస్తున్నట్టు రాహుల్ పేర్కొంటూ లిఖితపూర్వకంగా తన అసమ్మతి నోట్‌ను అందజేశారు.

Chief Information Commissioner: సీఐసీ నియామకానికి సమావేశమవుతున్న మోదీ, అమిత్‌షా, రాహుల్

Chief Information Commissioner: సీఐసీ నియామకానికి సమావేశమవుతున్న మోదీ, అమిత్‌షా, రాహుల్

సీఐసీలోని టాప్ పోస్టుల ఎంపికకు పీఎం సారథ్యంలోని కమిటీ బుధవారంనాడు సమావేశమవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇటీవల తెలియజేసింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(3) కింద చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ నియామకాలకు పేర్లను ఈ కమిటీ ఎంపిక చేసి తమ సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతుంది.

Advocate Rakesh Kishore: మాజీ సీజేఐ మీద షూ విరిసిన లాయర్‌పై చెప్పుతో దాడి

Advocate Rakesh Kishore: మాజీ సీజేఐ మీద షూ విరిసిన లాయర్‌పై చెప్పుతో దాడి

అడ్వకేట్ కిషోర్‌‌పై దాడికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే ఈ ఘటనపై కిషోర్ స్పందిస్తూ 30 నుంచి 35 ఏళ్లు వయసున్న ఒక యువ అడ్వకేట్‌ తనపై చెప్పుతో దాడి జరిపినట్టు చెప్పారు. మాజీ సీజేఐపై దాడి చేసినందుకే తనను శిక్షించాలని అనుకున్నట్టు వారు చెప్పారన్నారు.

PM Modi: నేషన్ ఫస్ట్‌ నుంచి నారీ శక్తి వరకూ ప్రగతిపథంలో భారత్.. మోదీ శక్తివంతమైన ప్రసంగం

PM Modi: నేషన్ ఫస్ట్‌ నుంచి నారీ శక్తి వరకూ ప్రగతిపథంలో భారత్.. మోదీ శక్తివంతమైన ప్రసంగం

భారతదేశ అభివృద్ధిలో నారీ శక్తి పాత్ర ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రతి రంగంలోనూ మన ఆడకూతుళ్లు తమదైన ముద్ర వేసుకుంటున్నారని, ఆటంకాలు తొలగించుకుంటూ దూసుకు వెళ్తున్నారని, గగనతలంలోనూ తమ శక్తిసామర్థ్యాలను చాటుకుంటున్నారని ప్రశంసించారు.

Shashi Tharoor: రాహుల్, ఖర్గేను కాదని.. పుతిన్‌తో విందుకు థరూర్‌కు ఆహ్వానం

Shashi Tharoor: రాహుల్, ఖర్గేను కాదని.. పుతిన్‌తో విందుకు థరూర్‌కు ఆహ్వానం

మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌ గాంధీకి అహ్వానం అందలేదని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కీలక దౌత్య ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమంలో తమ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది

IndiGo Crisis : ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్రం నిర్ణయం

IndiGo Crisis : ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్రం నిర్ణయం

ఇండిగో విమాన సర్వీసుల సామూహిక రద్దుతో తలెత్తిన సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది.

PM Modi: రష్యా టూరిస్టులకు ఉచిత ఈ-వీసా.. పుతిన్‌తో సంయుక్త సమావేశంలో మోదీ

PM Modi: రష్యా టూరిస్టులకు ఉచిత ఈ-వీసా.. పుతిన్‌తో సంయుక్త సమావేశంలో మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ-టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

PM Modi: శాంతిపక్షానే భారత్.. పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ

PM Modi: శాంతిపక్షానే భారత్.. పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ

ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి పుతిన్ ప్రభుత్వం భారత్‌పై విశ్వాసం ఉంచి ప్రతి విషయాన్ని తమతో పంచుకుందని మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య నమ్మకం అనేది గొప్ప బలమని, ఇదే విషయాన్ని తాము పదేపదే చెబుతూ వచ్చామని, ప్రపంచానికి కూడా తెలియజేశామని అన్నారు.

IndiGo-Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నేడు అర్ధరాత్రి వరకూ ఇండిగో దేశీయ విమాన సర్వీసుల రద్దు

IndiGo-Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నేడు అర్ధరాత్రి వరకూ ఇండిగో దేశీయ విమాన సర్వీసుల రద్దు

ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానాలు అన్నీ నేటి అర్ధరాత్రి వరకూ రద్దయినట్టు ఎయిర్‌‌పోర్టు అధికారులు తెలిపారు. అయితే, మధ్యాహ్నం మూడు గంటల వరకే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్టు డీజీసీఏ వర్గాలు తెలిపాయి.

MCD Bypolls 2025: ఎంసీడీలోని 12 వార్డులకు ఉప ఎన్నిక పూర్తి.. ఫలితాలు డిసెంబర్ 3న

MCD Bypolls 2025: ఎంసీడీలోని 12 వార్డులకు ఉప ఎన్నిక పూర్తి.. ఫలితాలు డిసెంబర్ 3న

ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం, తాజాగా ఎంసీడీలోని 12 వార్డులకు ఉపఎన్నికలు జరగడంతో ప్రజలు ఏపార్టీని ఆదరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి