Home » National Education Policy
మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎన్ఈపీ అనేది జాతీయ విద్యావిధానం కాదని, దేశవ్యాప్తంగా హిందీని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించిన 'కాషాయ పార్టీ విధానం' అని చెన్నైలో బుధవారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
త్రిభాషా విధానానికి రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి మద్దతు పలికారు. ఇందువల్ల విద్యార్థులు మరిన్ని భాషలు నేర్చుకోగలుగుతారని అన్నారు. తాను కూడా పలు భాషలు నేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందానని చెప్పారు.
దేశంలోని ఏ రాష్ట్రంపైనా హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విద్యావిధానంతో రాజకీయాలు వద్దని తమిళనాడు సీఎంకు లేఖ రాశారు.
ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి పీహెచ్డీని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ వెనక్కి తీసుకుంది. ఈ పోస్టులకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను కనీస అర్హతగా యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ప్రకటించారు.
డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల్లో నుంచి తొలగించి ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) మళ్లీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో నుంచి
వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు యూజీసీ (UGC) తాజాగా లేఖ రాసింది. పాఠ్యపుస్తకాలు (Textbooks) కూడా
రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ (Rashtriya Indian Military College) (ఆర్ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి(2024 జనవరి టర్మ్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) (APPSC) వెబ్ నోటిఫికేషన్ను
నూతన జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా దేశంలో దూరదృష్టిగల, భావి కాల లక్షణాలున్న విద్యా వ్యవస్థను