Home » MLA
రాష్ట్రంలో పాఠశాల, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్న కుల ధృవీకరణ పత్రాల్లో ‘హిందూ’ అనే పదాన్ని తొలగించడం సరికాదని బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు, కోవై వెస్ట్ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
కూకట్పల్లి నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
ఓల్డ్ సిటీలో యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్పై స్థానికులు తిరగబడ్డారు. మౌలా కా చిల్లా ప్రాంతంలో నాలా పనులు పెండింగ్లో ఉండటంతో తమ ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని గతంలో ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదులు చేశారు.
ప్రజల అవసరాలు తీర్చే విధంగా అభివృద్ధి పనులు కొనసాగాలని అందులో రాజకీయాలు వద్దని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రకారం రోడ్లు వేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆయన సూచించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవగా, కూటమి ప్రభుత్వం సుపరిపాలనవైపు వేగంగా ముందుకు వెళ్తోందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో యథేచ్ఛగా దోచుకున్న లిక్కర్ సొమ్ముతో జగన్రెడ్డి సతీమణి భారతీరెడ్డి సుమారు 400 కేజీల బంగారం కొనుగోలు చేశారని ప్రభుత్వ విప్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు
కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్ ఉండదని, పనిచేసే వారికే పదవులు లభిస్తాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా.. పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై ఇన్స్టాగ్రామ్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం..
నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేపట్టిన ‘మనింటికి మన ఎమ్మెల్యే’ కార్యక్రమం రెండో రోజు గురువారం తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లి పంచాయతీ లో నిర్వహించారు.
ప్రజలం దరూ సామాజిక బాధ్యతగా ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి తేరు వీధిలో బుధవారం యోగాంధ్రా కార్యక్రమం నిర్వ హించారు. కలెక్టర్ టీఎస్ చేతన, జేసీ అభిషేక్కుమార్ ముఖ్య అతిథులుగా హా జరయ్యారు.