Home » Minister Nara Lokesh
Chandrababu, lokesh Tribute: ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మృతి దేశానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల ఫలితాలును ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. పదో తరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సయితం విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. టెన్త్తో పాటు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఫలితాలను ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేస్తారు.
Inter Supplementary Exams: ఏపీలో ఇంటర్ సంప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్మీడియట్ బోర్టు కీలక ప్రకటన చేసింది. ఎగ్జామ్స్ డేట్.. ఫీజు చెల్లింపు ఎప్పుడో బోర్డు అధికారులు తెలిపారు.
Inter Results Top Districts: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది కంటే ఈ సారి ఎక్కువ పాస్ పర్సంటేజ్ నమోదు అయ్యింది. ఇంటర్ ఫలితాల్లో మూడు జిల్లాలు టాప్ త్రీ ప్లేస్లో నిలిచాయి.
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్లో విడుదల చేశారు. ఫలితాలను త్వరగా తెలుసుకోవాలనుకునే విద్యార్థులు ఈ వెబ్సైట్ను క్లిక్ చేసేయండి.
AP Inter Results: మొదటి సంవత్సరం విద్యార్థులు 70 శాతం రెండో ఏడాది విద్యార్థులు 83 శాతం ఉత్తీర్ణత నమోదైందని, ప్రభుత్వ.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs)లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికమని అన్నారు.
Inter Results 2025: ఏపీలో శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. అయితే ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ఇంటర్ ఫలితాలు విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్లో హాయ్ అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఉంటే చాలు.
Minister Lokesh Comments: మంగళగిరిలో గెలవలేని వాడివి ఇంకేం మాట్లాడతావ్ అని ఎగతాళి చేశారని.. కొడుకుని కూడా గెలిపించుకోలేకపోయాడని చంద్రబాబును అవమానించారని మంత్రి లోకేష్ అన్నారు. ఓడిన చోట నుంచే అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడ్డానని తెలిపారు.
Chandrababu lokesh React: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ స్పందించారు.