Home » Megha
Cyber Crime: సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలా మోసానికి పాల్పడతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే అనేక మంది సైబర్ మోసానికి బలయ్యారు. తాజాగా ఓ కంపెనీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని భారీగా మోసపోయింది.
విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎఎల్) స్పందించింది. తక్షణ సహాయానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మొదటి రోజు లక్ష మందికి ఆహారాన్ని పంపిణీ..