Home » Manyam
పార్వతీపురం మన్యం జిల్లా.. పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై ఇన్స్టాగ్రామ్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం..
Parvathipuram: పొట్టకూటి కోసం తోటి వారితో కలిసి తమిళనాడు రైలెక్కాడు ఆ వ్యక్తి. టీ తాగాలనే కోరికతో ఓ స్టేషన్లో దిగాడు. అంతే.. ఈ ఒక్క నిర్ణయం తన జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడున్నాడో.. ఏం చేయాలో తెలియదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంటికి వెళ్లే దారి లేక తల్లడిల్లుతున్న క్షణంలోనే ఓ వ్యక్తి ఆపద్భాంధవుడిలా చేరదీశాడని అనుకున్నాడు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ఇలా..
తోటపల్లి ప్రాజెక్టును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సందర్శించారు.