• Home » Mansukh Mandaviya

Mansukh Mandaviya

Mansukh Mandaviya: బర్కత్‌పుర పీఎఫ్‌ ఆఫీసుకు కేంద్ర మంత్రి

Mansukh Mandaviya: బర్కత్‌పుర పీఎఫ్‌ ఆఫీసుకు కేంద్ర మంత్రి

హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో ఉన్న పీఎఫ్‌ కా ర్యాలయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ శనివారం సందర్శించారు.

Nandigama: ద్యానం జీవితానికి దిశను చూపుతుంది

Nandigama: ద్యానం జీవితానికి దిశను చూపుతుంది

ధ్యానం జీవితానికి దిశను చూపుతుందని, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తూ జీవితంలో ఎదిగేలా చేస్తుందని కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ అన్నారు.

Mansukh Mandaviya: 2030 యూత్ ఒలింపిక్స్ వేలానికి భారత్ సిద్ధం.. పోటీలో ఇంకా..

Mansukh Mandaviya: 2030 యూత్ ఒలింపిక్స్ వేలానికి భారత్ సిద్ధం.. పోటీలో ఇంకా..

2030లో జరిగే యూత్ ఒలింపిక్స్‌ కోసం వేలం వేయడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం తెలిపారు. 44వ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ చుద్దాం.

CM Revanth Reddy: తెలంగాణలో క్రీడల అభివృద్ధిపై కేంద్రమంత్రితో రేవంత్ భేటీ..

CM Revanth Reddy: తెలంగాణలో క్రీడల అభివృద్ధిపై కేంద్రమంత్రితో రేవంత్ భేటీ..

ఒలింపిక్స్‌, ఆసియ‌న్, కామ‌న్‌వెల్త్ గేమ్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడలు తెలంగాణ‌ రాష్ట్రంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మనుసుఖ్ మాండ‌వీయ‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌-2025కు హైద‌రాబాద్‌ను వేదిక చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

Central Government Reaction: వినేష్ కోసం ఎన్నో ప్రయత్నాలు.. లక్షల్లో ఖర్చు.. వెల్లడించిన కేంద్రమంత్రి.. విపక్షాల వాకౌట్..

Central Government Reaction: వినేష్ కోసం ఎన్నో ప్రయత్నాలు.. లక్షల్లో ఖర్చు.. వెల్లడించిన కేంద్రమంత్రి.. విపక్షాల వాకౌట్..

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన రెజ్లర్ వినేష్ ఫోగట్ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంట్‌లో స్పందించారు. రెజ్లర్ వినేష్ అనర్హతపై అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

Manu Bhaker: మను భాకర్ శిక్షణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Manu Bhaker: మను భాకర్ శిక్షణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.. మంత్రి కీలక వ్యాఖ్యలు

పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో షూటర్ మను భాకర్(Manu Bhaker) చారిత్రాత్మకమైన కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత, కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya) ఆమె విజయంపై అభినందనలు తెలియజేశారు. అంతేకాదు ఆమె శిక్షణ వెనుక ఉన్న కృషి, ఖర్చు వివరాలను కూడా వెల్లడించారు. మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Heatwave: మండిపోతున్న ఎండలు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు

Heatwave: మండిపోతున్న ఎండలు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు

వేసవికాలం వచ్చేసింది.. ఎండల ప్రభావం క్రమంగా పెరుగుతోంది.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే ప్రజల భద్రత కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఈ వేసవిలో వేడి తరంగాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?

Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ వల్లే గుండెపోట్లు సంభవిస్తున్నాయా.. కేంద్రమంత్రి ఏం చెప్పారంటే?

Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ వల్లే గుండెపోట్లు సంభవిస్తున్నాయా.. కేంద్రమంత్రి ఏం చెప్పారంటే?

కొవిడ్ లాక్‌డౌన్ (Covid Lockdown) తర్వాత గుండెపోటు (Heart Attack) మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న తరుణంలో.. కొవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine) వల్లే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (Mansukh Mandavia) తెలిపారు.

Daggubati Purandeswari: ఏపీలో వైసీపీ ప్రభుత్వం వద్దని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు

Daggubati Purandeswari: ఏపీలో వైసీపీ ప్రభుత్వం వద్దని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వద్దని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..

 COVID-19: దేశంలో జేఎన్.1 సబ్‌వేరియంట్.. 21 కేసులు నమోదు

COVID-19: దేశంలో జేఎన్.1 సబ్‌వేరియంట్.. 21 కేసులు నమోదు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులపై కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ ఉపరకానికి చెందిన 21 కేసులు ఇంతవరకూ నమోదయ్యాయి. అత్యధికంగా గోవాలో 19, కేరళ, మహారాష్ట్రలో చెరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారంనాడు సమీక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి