Home » Mann Ki Baat
PM Modi Mann Ki Baat: మన్ కీ బాత్ 121వ ఎసిపోడ్లో ప్రధానంగా ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిని గురించే ప్రసగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్ర దాడి ఘటన చిత్రాలను చూసిన ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని అంటూ..
న్ కీ బాత్ 114వ ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. స్వదేశంలో తయారీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా దేశంలోని పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న దుకాణదారుల సహకారంతో ప్రతి రంగానికి ప్రయోజనం చేకూరుతుందని, ఎగుమతులు పెరగడంతో పాటు విదేశీ ..
మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ ‘పారిస్ ఒలింపిక్స్’లో ఆడేందుకు వెళ్లిన అథ్లెట్లను ప్రజలంతా ఉత్సాహపరచాలని, అథ్లెట్లకు శుభాకాంక్షలు చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. పారిస్ ఒలింపిక్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.