Home » Manchu Vishnu
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో పిలక, గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ సంప్రదాయాన్ని అవమానించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవా సంఘం..
కన్నప్ప సినిమాలో తమను కించపరుస్తున్నారంటూ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవని ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ పాత్రపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
Kannappa Movie: మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్కు ఊహించని షాక్ తగిలింది.
Manchu Brothers Controversy: మంచు ఫ్యామిలీలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మంచు విష్ణును ఉద్దేశించి మంచు మనోజ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డిని మంచు మోహన్బాబు, విష్ణు కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మోహన్బాబు, విష్ణు రేవంత్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Manchu Vishnu: మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉంటారని మా అధ్యక్షులు మంచు విష్ణు తెలిపారు. మన చిత్ర పరిశ్రమ సహకారం, సృజనాత్మకతపై ఆధారపడి నడిచే పరిశ్రమ అని చెప్పుకొచ్చారు. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల చిత్ర పరిశ్రమ ఎంతో ఎదిగిందని తెలిపారు.
సినీ నటుడు మంచు మోహన్బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం మరో మలుపు తిరిగింది. తన అన్న విష్ణు, ఆయన అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ మోహన్బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్.. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన గొడవ రోజుకో మలుపు తీసుకుంటోంది. మొన్నటిదాకా మోహన్ బాబు, విష్ణు, మనోజ్.. పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా.. తాజాగా మోహన్ బాబు భార్య నిర్మలా దేవి సంచలన ఆరోపణలు చేశారు..
మంచు మోహన్బాబు కుటుంబంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి.
జల్ పల్లి నివాసంలో మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి తాను ఇంట్లో లేని సమయంలో తన తల్లి పుట్టిన రోజు వేడుకల పేరుతో విష్ణు ఇంట్లోకి ప్రవేశించాడని మనోజ్ తెలిపారు.