• Home » Maha Shivratri

Maha Shivratri

Kishan Reddy: భక్తిభావం పెంపొందినప్పుడే సమాజంలో శాంతి..

Kishan Reddy: భక్తిభావం పెంపొందినప్పుడే సమాజంలో శాంతి..

సమాజంలో ఆధ్యాత్మిక భావన పెంపొందించడానికి అఖండ జ్యోతియాత్ర దోహదపడుతుందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. బర్కత్‌పురలోని యాదాద్రి భవన్‌ వద్ద మహాశివరాత్రి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి 31వ అఖండ జ్యోతియాత్రను ప్రారంభించారు.

Maha Shivaratri: శంభో శివ శంభో!

Maha Shivaratri: శంభో శివ శంభో!

చెంబుడు నీళ్లు కుమ్మరించినా.. చిటికెడు భస్మం చిలకరించినా.. నిర్మలత్వంతో రెండు చేతులెత్తి మొక్కి నా చాలు సంతోషించి, సకలైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు.. అదే విశ్వాసంతో మహా శివరాత్రిని భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో జరుపుకొన్నారు.

శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

హైకోర్డు న్యాయమూర్తులు జస్టిస్‌ వీ.సుజాత, జస్టిస్‌ కే. సురే్‌షరెడ్డి, జస్టిస్‌ కృష్ణమోహన్‌ కోటప్పకొండలోని శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

River Accident : శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి

River Accident : శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి

శ్రీశైలంలో నీటిలో మునిగిపోతున్న కొడుకును రక్షించబోయి తండ్రి, బలివే దగ్గర తమ్మిలేరులో అన్నదమ్ములు, గోదావరి నదిలో మునిగిపోతున్న స్నేహితుల రక్షణ కోసం వెళ్లిన విద్యార్థులు చనిపోయారు.

Mahashivaratri Celebrations: శంభో శివ శంభో!

Mahashivaratri Celebrations: శంభో శివ శంభో!

తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.

అద్భుతం.. చాక్‌పీస్ శివలింగాలు

అద్భుతం.. చాక్‌పీస్ శివలింగాలు

Shivalingas: మహాశివరాత్రి పర్వదినాన ఓ సూక్ష్మ కళాకారుడు తన అద్భుత కళాఖండంతో భక్తిని చాటుకున్నాడు. దాదాపు 109 శివలింగాలను చాక్‌పీసులతో తయారు చేశాడు. ఈ శివలింగాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

Sri Kalahasti: అన్ని రకాల  ఆర్జిత సేవలు  రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

Sri Kalahasti: అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సామాన్య దర్శనంతో పాటు రూ. 200, 500 రూపాయల ప్రత్యేక దర్శనాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతోంది.

Mahashivrathri 2025 Fasting Rules: మహా శివరాత్రి నాడు ఉండే 3 రకాల ఉపవాసాల గురించి తెలుసా

Mahashivrathri 2025 Fasting Rules: మహా శివరాత్రి నాడు ఉండే 3 రకాల ఉపవాసాల గురించి తెలుసా

శివరాత్రి నాడు ఆచరించాల్సిన 3 రకాల ఉపవాసాలు, పాటించాల్సిన ఆహార నియమాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

Maha Shivarathri: కనులపండువగా  శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు..

Maha Shivarathri: కనులపండువగా శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు..

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు బుధవారం కనులపండువగా జరుగుతోంది. అయితే శాంతి భద్రతల పరిరక్షణ కోసం పల్నాడు జిల్లా పోలీసులు డ్రోన్‌ను ఉపయోగించారు. అది ఒక్కసారిగా విద్యుత్ తీగలపై పడి..

Fruits: శివరాత్రి ఎఫెక్ట్‌.. పెరిగిన పండ్ల ధరలు

Fruits: శివరాత్రి ఎఫెక్ట్‌.. పెరిగిన పండ్ల ధరలు

మహాశివరాత్రి సందర్భంగా పండ్ల ధరలు భారీగా పెరిగాయి. ముషీరాబాద్‌, రాంనగర్‌, భోలక్‌పూర్‌, శివాలయం చౌరస్తా, ఇందిరాపార్కు తదితర ప్రాంతాల్లో కిలో పుచ్చకాయ రూ.30, ద్రాక్షా కిలో రూ.125, ఆరెంజ్‌ వందకు 4, యాపిల్‌ వందకు 4, సపోట కిలో రూ.80, కర్భూజ కిలో రూ. 80 నుంచి 90, కర్జూర 250గ్రాములు రూ.80కు విక్రయిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి