Home » Lucknow Super Gaints
నేడు ఐపీఎల్ పోరులో భాగంగా లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ (RCB vs LSG Prediction) జరగనుంది. లక్నో సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగనుంది.
ఐపీఎల్ 2025 లీగ్ దశ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. రాబోయే కొన్ని మ్యాచ్ల తర్వాత ప్లేఆఫ్ల గురించి క్లారిటీ రానుంది. ఈ క్రమంలోనే 61వ మ్యాచ్ మే 19న సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (LSG vs SRH) మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు రసవత్తర మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలోని స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ల్లీ జట్టులో కెఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్మ్ వంటి బ్యాటర్లు ఉండగా అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్ ఈ జట్టుకు బలంగా చెప్పుకోవచ్చు. బౌలింగ్లో మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ వంటి సమర్థ బౌలర్లు ఉన్నారు.
Rishabh Pant: డాషింగ్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ హవా నడుస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో అదరగొడుతున్న ఈ పించ్ హిట్టర్ పంట పండింది. ఐపీఎల్ 2025కు ముందు నిర్వహించిన మెగా వేలంలో పంత్ కళ్లుచెదిరే ధరకు అమ్ముడుబోయాడు.
గత కొన్ని వారాలుగా వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. స్టార్ ప్లేయర్, గత రెండు సీజన్లలో కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ను లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోని (రూ.4 కోట్లు)లను మాత్రమే యాజమాన్యం అట్టిపెట్టుకుంది.
రోహిత్ శర్మ పంజాబ్ జట్టు తరఫున ఆడతారనే ఊహాగానాలు వచ్చాయి. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడతారని ప్రచారం జరుగుతోంది. మరో అడుకు ముందుకేసి రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో జట్టు రూ.50 కోట్లు కేటాయించిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పెద్ద షాకిచ్చింది. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాదు.. రూ.30 లక్షల భారీ జరిమానా కూడా..
ఐపీఎల్-2024లో (IPL 2024) తమ చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి చెలరేగాడు.
అరుణ్ జైట్లీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు వీరవిహారం సృష్టించారు. ఓపెనర్ మినహాయిస్తే మిగతా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో..