Home » Liquor Lovers
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకరావడానికి రంగం సిద్ధం చేసింది..! స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి పూర్తిచేసే దిశలో వడివడిగా అడుగులు వేస్తోంది.
ఎలుకులు మద్యం తాగేస్తున్నాయి. సీసాలకు సీసాలు అవి ఖాళీ చేసే స్తున్నాయి. వందలాది సీసాలు ఇలా ఖాళీ అయిపోయాయి. అది కూడా మద్యం సీసాల మూతలు నమిలేసి.. అందులోని మద్యం తాగేశాయి.
వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల మద్యం కుంభకోణం కేసులో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నెలకు రూ.32 వేల వేతనానికి ఓ కాఫీ షాప్లో పనిచేసే ఉద్యోగి.. ఏకంగా రూ.429 కోట్ల మేరకు మద్యం లావాదేవీలు...
మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు దాఖలు చేసిన బెయిల్పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. పైలా దిలీప్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియడంతో...
రాష్ట్రంలో నకిలీ మద్యం కలకలం రేపుతోంది. ఇటీవల నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో పలుచోట్ల నకిలీ మద్యం ముఠాలు పట్టుబడ్డాయి. నాసిరకం మద్యాన్ని ఖరీదైన సీసాల్లో పోసి అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్న విషయం వెలుగు చూసింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్నెన్ని కోట్ల మద్యం ముడుపులు పంచారు? లిక్కర్ స్కామ్లో ఏ-1 రాజ్ కసిరెడ్డి నుంచి ఎన్ని కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు?
ఆదాయం పెంచుకోవడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. గతేడాది కొత్త మద్యం షాపుల పాలసీ వల్ల భారీగా ఆదాయం వచ్చింది. దరఖాస్తు ఫీజుల రూపంలోనే రూ.1,906 కోట్లు వచ్చింది.
సొంత సరుకు! సర్కారీ షాపులు! కమీషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు! వేలకోట్ల ముడుపులు! వాటితో ఓట్లు కొని... మళ్లీ అధికారంలోకి రావాలనే ‘బిగ్ ప్లాన్’! కానీ... డామిట్ కథ అడ్డం తిరిగింది. మద్యం ముడుపుల సొమ్ములు తరలించారు కానీ...
మద్యం కుంభకోణంలో అరెస్టయి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న నిందితులకు న్యాయస్థానం రిమాండ్ను పొడిగించింది. కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్రెడ్డి, పి.కృష్ణమోహన్రెడ్డి, కె.ధనుంజయ్రెడ్డి...
మద్యం కుంభకోణంలో ‘తిరుపతి’ లింకులు బయటపడుతున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు రెండు రోజులు తిరుపతిలో మకాం వేసి పలువురిని ప్రశ్నించి, కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.