Home » Lionel Messi
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి భారత్లో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం కోల్కతాకి చేరుకున్నారు. అక్కడ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్తో కలిసి 70 అడుగులు తన విగ్రహాన్ని మెస్సి వర్చువల్గా ఆవిష్కరించాడు.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సి నేడు భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అతడు ఇప్పటికే కోల్కతా చేరుకున్నాడు. ఓ మహిళా అభిమాని మెస్సిని చూడటం కోసం తన హనీమూన్ రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.
ఒకరు ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ.. మరొకరు పొలిటికల్ స్టార్ రేవంత్రెడ్డి.. ఇద్దరూ ఇద్దరే.. తమ తమ ‘మైదానాల్లో’ ఆరితేరినవారే! ఒకరు బంతిని పరుగెత్తిస్తే..
ఫుట్బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ భారత్ రానున్నారు. హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు.
అర్జెంటినా ఫుట్బాల్ దిగ్గజం ఇండియా టూర్ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతడి పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. మూడు రోజుల భారత పర్యటనలో నాలుగు ప్రధాన నగరాల్లో సెలబ్రిటీలతో కలిసి అభిమానుల్ని అలరించనున్నాడు మెస్సీ. ఆ పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...
ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి భారత్లో పర్యటించనున్నాడు. ఈ టూర్లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్కు రానున్నాడు. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి బెస్ట్ మెన్స్ ప్లేయర్ కిరీటం లభించింది....
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ.. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అత్యున్నత శిఖరాలను అందుకొన్నాడు. కానీ, ఫుట్బాల్ ఆల్టైమ్ గ్రేట్ పీలే, మారడోనా అంతటి వాడుగా
అర్జెంటినా (Argentina) సాకర్ దిగ్గజం లియోన్ మెస్సీ(Lionel Messi) పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా
మెస్సీ అనే పదంతో మొదలైన ఆమె ప్రయాణం చివరికి అతని కోసం.....