• Home » LB Stadium

LB Stadium

LB Stadium: మైదానంలో దందా

LB Stadium: మైదానంలో దందా

దాదాపు హైదరాబాద్‌లోనూ ఇలానే జరుగుతోంది. కానీ, ప్రభుత్వ వర్గాలనుంచి స్పందన కొరవడుతోంది.

LB Stadium: తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే!

LB Stadium: తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే!

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చానని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని చెప్పారు.

CM Revanth: తెలంగాణ ఉద్యమంలో టీచర్లది క్రియాశీలక పాత్ర

CM Revanth: తెలంగాణ ఉద్యమంలో టీచర్లది క్రియాశీలక పాత్ర

ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని తాను ఈ స్థాయికి వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు.

Telangana: ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం ముఖాముఖి..

Telangana: ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం ముఖాముఖి..

Telangana CM Revanth Reddy: ఎల్‌బీ స్టేడియంలో కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు.. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారులు,

PM Modi: తెలంగాణలో.. ట్రిపుల్‌ ఆర్‌ ట్యాక్స్‌

PM Modi: తెలంగాణలో.. ట్రిపుల్‌ ఆర్‌ ట్యాక్స్‌

తెలంగాణలో ఒకవైపు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట వసూళ్లు జరుగుతుండగా.. హైదరాబాద్‌లో మరో ఆర్‌(రజాకార్‌) ట్యాక్స్‌ కూడా వసూలవుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై చర్చ బాగా జరుగుతోంది. ఒక ఆర్‌.. తెలంగాణాకు సంబంధించినది కాగా, మరో ఆర్‌.. ఢిల్లీది.

PM Modi Live Updates: ఎల్బీనగర్ స్టేడియంలో మోదీ అదిరిపోయే స్పీచ్

PM Modi Live Updates: ఎల్బీనగర్ స్టేడియంలో మోదీ అదిరిపోయే స్పీచ్

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో (TS Lok Sabha Elections) 10 నుంచి 12 సీట్లు గెలవాలన్నదే టార్గెట్‌గా కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఊహించని రీతిలోనే సీట్లు వస్తాయని బీజేపీ అగ్రనేతలు చెబుతున్న పరిస్థితి. అందుకే.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు..

Lok Sabha Election 2024: ప్రధాని మోదీ సభా వేదిక మీదకు  రాజాసింగ్‌కు నో ఎంట్రీ

Lok Sabha Election 2024: ప్రధాని మోదీ సభా వేదిక మీదకు రాజాసింగ్‌కు నో ఎంట్రీ

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేసింది ఎన్నికల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ (BJP) ‘‘భాగ్యనగర్ జనసభ’’కు పిలుపునిచ్చిది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‪కు (Rajasingh) చేదు అనుభవం ఎదురైంది.

Hyderabad: ప్రధాని సభ సందర్భంగా.. ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad: ప్రధాని సభ సందర్భంగా.. ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‏రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఓ ప్రకటనలో తెలిపారు.

Amit Shah: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర

Amit Shah: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర

తెలంగాణపై బీజేపీ అగ్ర నేతలు దండయాత్ర చేయనున్నారు. నేడు రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై తర్వాత షా మొదటి టూర్ జరగనుంది. మధ్యాహ్నం 1.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకోనున్నారు.

CM Revanth: సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే?..

CM Revanth: సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే?..

Telangana: ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలు కొట్టామని.. ఇకపై అందరూ ప్రగతిభవన్‌కు రావచ్చని.. ప్రగతిభవన్ ఇకపై జ్యోతి రావు ఫూలే ప్రజాభవన్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగంలో తెలిపారు. గురువారం ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకార మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి