• Home » LB Stadium

LB Stadium

ఎల్బీ స్టేడియంలో ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్‌ మీట్ ప్రారంభం.. పాల్గొన్న సీఎం

ఎల్బీ స్టేడియంలో ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్‌ మీట్ ప్రారంభం.. పాల్గొన్న సీఎం

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్, కల్చరల్ మీట్‌ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.

Christmas Celebrations: ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు..సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Christmas Celebrations: ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు..సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

మతపరమైన దాడులను అణచివేస్తామని, ఇతర మతాలను కించపరిచే వారిని శిక్షించేలా చట్టాలు సవరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మైనారిటీల సంక్షేమం వారి హక్కు అని..

CM Revanth Reddy: ఈసారి సెంచరీ!

CM Revanth Reddy: ఈసారి సెంచరీ!

మూడేళ్ల ముందే హామీ ఇస్తున్నా..! రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తాం. ఇక్కడ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వంద సీట్లలో ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత.

LB Stadium: మైదానంలో దందా

LB Stadium: మైదానంలో దందా

దాదాపు హైదరాబాద్‌లోనూ ఇలానే జరుగుతోంది. కానీ, ప్రభుత్వ వర్గాలనుంచి స్పందన కొరవడుతోంది.

LB Stadium: తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే!

LB Stadium: తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే!

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చానని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని చెప్పారు.

CM Revanth: తెలంగాణ ఉద్యమంలో టీచర్లది క్రియాశీలక పాత్ర

CM Revanth: తెలంగాణ ఉద్యమంలో టీచర్లది క్రియాశీలక పాత్ర

ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని తాను ఈ స్థాయికి వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు.

Telangana: ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం ముఖాముఖి..

Telangana: ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం ముఖాముఖి..

Telangana CM Revanth Reddy: ఎల్‌బీ స్టేడియంలో కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు.. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారులు,

PM Modi: తెలంగాణలో.. ట్రిపుల్‌ ఆర్‌ ట్యాక్స్‌

PM Modi: తెలంగాణలో.. ట్రిపుల్‌ ఆర్‌ ట్యాక్స్‌

తెలంగాణలో ఒకవైపు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట వసూళ్లు జరుగుతుండగా.. హైదరాబాద్‌లో మరో ఆర్‌(రజాకార్‌) ట్యాక్స్‌ కూడా వసూలవుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై చర్చ బాగా జరుగుతోంది. ఒక ఆర్‌.. తెలంగాణాకు సంబంధించినది కాగా, మరో ఆర్‌.. ఢిల్లీది.

PM Modi Live Updates: ఎల్బీనగర్ స్టేడియంలో మోదీ అదిరిపోయే స్పీచ్

PM Modi Live Updates: ఎల్బీనగర్ స్టేడియంలో మోదీ అదిరిపోయే స్పీచ్

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో (TS Lok Sabha Elections) 10 నుంచి 12 సీట్లు గెలవాలన్నదే టార్గెట్‌గా కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఊహించని రీతిలోనే సీట్లు వస్తాయని బీజేపీ అగ్రనేతలు చెబుతున్న పరిస్థితి. అందుకే.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు..

Lok Sabha Election 2024: ప్రధాని మోదీ సభా వేదిక మీదకు  రాజాసింగ్‌కు నో ఎంట్రీ

Lok Sabha Election 2024: ప్రధాని మోదీ సభా వేదిక మీదకు రాజాసింగ్‌కు నో ఎంట్రీ

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేసింది ఎన్నికల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ (BJP) ‘‘భాగ్యనగర్ జనసభ’’కు పిలుపునిచ్చిది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‪కు (Rajasingh) చేదు అనుభవం ఎదురైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి