• Home » Khammam Floods

Khammam Floods

Minister Thummala:  అక్రమ నిర్మాణాలపై చర్యలు.. మంత్రి తుమ్మల  షాకింగ్ కామెంట్స్

Minister Thummala: అక్రమ నిర్మాణాలపై చర్యలు.. మంత్రి తుమ్మల షాకింగ్ కామెంట్స్

ఖమ్మంలో అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని ప్రశంసించారు.

Minister Ponguleti: గుడ్ న్యూస్.. మరో రెండ్రోజుల్లో వారి ఖాతాల్లో రూ.10వేలు..

Minister Ponguleti: గుడ్ న్యూస్.. మరో రెండ్రోజుల్లో వారి ఖాతాల్లో రూ.10వేలు..

వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

Khammam: సాగర్‌ జలాల కోసం ఎదురు చూపులు

Khammam: సాగర్‌ జలాల కోసం ఎదురు చూపులు

సాగర్‌ ఎడమకాల్వ రెండోజోన్‌ పరిధిలోని ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్‌ మధిర బ్రాంచ్‌ కాల్వకు సత్వరమే సాగునీరు అందించి ఎండిపోతున్న వరి పైరును కాపాడాలని ఆ ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Ponguleti : పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో రూ.10 వేల సాయం

Ponguleti : పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో రూ.10 వేల సాయం

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10వేలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

TG News: ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటన

TG News: ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటన

Telangana: ఖమ్మం నగరంలో కేంద్ర బృందం గురువారం ఉదయం పర్యటిస్తోంది. బొక్కల గడ్డ, జలగం నగర్, మోతీ నగర్, ప్రకాష్ నగర్, దంసలాపురం ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించింది. మున్నేరు వరద కారణంగా నష్టపోయిన ఇళ్లను బృందం సభ్యులు పరిశీలించారు.

Flood Damage: ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

Flood Damage: ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాలను బుధవారం కేంద్ర బృందం సందర్శించింది. వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులను పరామర్శించింది.

Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో రూ.  730 కోట్ల నష్టం

Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో రూ. 730 కోట్ల నష్టం

మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేయడంలో అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, నష్టం అంచనాలపై ఈరోజు( మంగళవారం) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!

తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముంచింది మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడను ముంచింది బుడమేరు. ఇటు మున్నేరు, అటు బుడమేరు అక్రమణలకు గురవడంతో పాటు ప్రణాళిక లేకుండా నిర్మాణాలకు అనుమతించడంతో భారీ వర్షం కురిసినప్పుడు వరద పోటెత్తి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వరద తాకిడికి గురవుతున్నారు. వరదలు సంభవించినప్పుడు యథావిథిగా బురద రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.

Sridhar Babu: వరద బాధితులకు రెండు నెలల వేతనం

Sridhar Babu: వరద బాధితులకు రెండు నెలల వేతనం

‘‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు కలిసి తమ రెండు నెలల వేతనాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందజేస్తాం’’

Khammam Flood: ‘మున్నేరు’ బాధితులకు ‘హైసా’ సాయం

Khammam Flood: ‘మున్నేరు’ బాధితులకు ‘హైసా’ సాయం

ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ముంపు బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ సాప్టువేర్‌ కంపెనీ హైసా (హెచ్‌వైఎ్‌సఈఏ) ముందుకొచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి