Home » Karnataka
పహల్గాంలో ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో అట్టుడుకుతోంది. ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వినిపించినా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. చివరకు ఏం జరిగిందంటే..
CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. బహిరంగ సభలో పోలీస్ ఉన్నతాధికారి చెంపపై కొట్టేందుకు యత్నించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Mangaluru Volleyball Player: అతడి దగ్గరినుంచి సెల్ ఫోన్ లాక్కున్నారు. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. అతడు వేరే అమ్మాయిలతో కలిసి ఉన్న పర్సనల్ ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. అవి చూసి వారు షాక్ అయ్యారు. తర్వాత సయ్యద్ను పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
Vijayapura News: ఇది తేజుకు నచ్చలేదు. భర్తపై పగ పెంచుకుంది. ఎలాగైనా భర్తను చంపాలనుకుంది. ఆదివారం తెల్లవారుజామున కత్తితో అతడి మెడపై పొడిచింది. దీంతో అతడు గట్టిగా కేకలు పెట్టాడు. ఆ కేకలు విని కుటుంబసభ్యులు అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు.
Karnataka Kolar: పెద్దల్ని ఒప్పించి గత సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొంత కాలం అత్తింటి వారు రష్మితో బాగానే ఉన్నారు. తర్వాతి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ప్రతీ విషయానికి ఆమెను టార్చర్ చేసేవారు. అదనపు కట్నం తెమ్మంటూ తిట్టే వారు.. కొట్టేవారు.
అప్పటివరకు మేం ఎంతో సంతోషంతో అక్కడి అందాలను తిలకిస్తున్నాం.. కానీ.. అంతలోనే ఆ కాల్పులు ఊహించలేదు.. భయపడుతూనే కశ్మీర్ నుంచి తిరిగి వచ్చాం అని కశ్మీర్ ఉగ్రదాడిని కళ్లారా చూసిన టీఎం రాజశేఖర్ అన్నారు. ఉగ్రదాడి నుంచి బయటపడి తన సొంతఊరైన బళ్లారికి చేరిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రన్యా రావు హవాలా లావాదేవీలకు జైన్ సహకరించినట్టు డీఆర్ఐ చెబుతోంది. రన్యారావు గత జనవరి, ఫిబ్రవరిలో హవాలా మార్గంలో రూ.11 కోట్లు, రూ.11.25 చొప్పున దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేసిందని డీఆర్ఐ ఆరోపిస్తోంది.
మండలాల వ్యవస్థ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. కొందరు అధికారులు మాత్రం స్థానికంగా ఉండకుండా పట్టణాల నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో పరిపాలన వ్యవస్థ గాడితప్పుతోంది. అంతేగాక ప్రజలకు ప్రభుత్వ సేవలు అందకుండా పోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రోజూ మూడు కప్పుల కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనని పలు ఆరోగ్య నివేదికలు తేల్చాయని, బ్లాక్ కాఫీ మరింత ఉత్తమమని స్పెషాలిటీ కాఫీ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎం పూర్ణేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్లో చిక్కుకున్న 178 మంది కన్నడిగులను మంత్రి సంతోష్లాడ్ నేతృత్వంలో సురక్షితంగా శ్రీనగర్ నుంచి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు తీసుకువచ్చారు