Home » Karnataka
తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. కొత్త గేట్లను బిగించేందుకు జరుగుతున్న పనులను సైట్ నుంచే సీఎంకు చంద్రబాబుకు ఫోన్ చేసి వివరించారు మంత్రి.
గుడి పరిసరాల్లో షూ వేసుకుని ఫొటోలు, వీడియోలు తీస్తున్నారంటూ జనం ఫొటోగ్రాఫర్లపై దాడి చేశారు. విచక్షణా రహితంగా చావ కొట్టారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
కర్ణాటకలోని తమకూరు దేవరాజ్ ఉర్స్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో జరిగిన ఒక భయంకరమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
కర్ణాటకలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు రాగా.. ఎల్పీజీ కొరతే తన తండ్రి సూసైడ్కు కారణమని కుమారుడు చెప్పడం చర్చనీయాంశమైంది.
కర్ణాటకలోని బెళగావిలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సీబీఐ అధికారుల పేరుతో వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడి దగ్గర రూ.15.45 కోట్లు కొట్టేశారు.
బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
గుడ్ న్యూస్.. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ సరఫరాలో నెలకొన్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. అమెరికా నుండి భారీ ఎల్పీజీ కార్గో నౌక కర్ణాటకలోని మంగళూరు తీరానికి చేరుకుంది. ఇంధన భద్రత, సరఫరాలో ఇదొక కీలక పరిణామంగా నిలుస్తుంది.
హిప్పోపోటమస్ దాడిలో పశు వైద్యురాలు ప్రాణాలు కోల్పోయారు. గర్భంతో ఉన్న హిప్పోను చెక్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్లి టీ గానీ, టిఫిన్, భోజనం గానీ తింటే ఆ హోటల్ వాళ్లు బిల్లు ఇస్తారు. ఆ బిల్లుపై ఎంత అమౌంట్ వేశారు.. అందులో సీజీఎస్టీ ఎంత, ఎస్జీఎస్టీ ఎంత, సర్వీస్ ఛార్జీ ఎంత, ఇతర అనవసర బిల్లులు ఏమైనా వేశారా..
భగభగ మండే ఎండల్లో గ్యాస్ బండ చుక్కలు చూపిస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం వినియోగ దారులు గంటల తరబడి క్యూలో వేచియుండాల్సి వస్తోంది.