• Home » Karnataka

Karnataka

Tungabhadra: ఒక్కచాన్స్‌ ప్లీజ్.. తుంగభద్ర ఆయకట్టుకు రెండోసారి నీరు అనుమానమే

Tungabhadra: ఒక్కచాన్స్‌ ప్లీజ్.. తుంగభద్ర ఆయకట్టుకు రెండోసారి నీరు అనుమానమే

తుంగభద్ర ఆయకట్టు క్రస్ట్‌గేట్లకు కాలం చెల్లడంతో జలాశయానికి సంబంధించి 32 గేట్లను మార్చాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో.. ఈ ఏడాది జలాశయంలో పూర్తి స్థాయిలో కాకుండా 80 టీఎంసీల నీరు నిలపాలని అధికారులు నిర్ణయించారు.

IAS, IPS: ఆ ఇద్దరికీ కీలక పోస్టింగ్‏లు..

IAS, IPS: ఆ ఇద్దరికీ కీలక పోస్టింగ్‏లు..

వ్యవసాయశాఖకు అనుబంధమైన ఆహార సంస్కరణ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి(Rohini Sindhuri)ని కార్మికశాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

CM Siddaramaiah: ఆర్‌సీబీ సన్మానానికి నన్ను ఆహ్వానించారు

CM Siddaramaiah: ఆర్‌సీబీ సన్మానానికి నన్ను ఆహ్వానించారు

చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట, ఆర్‌సీబీకి సన్మాన కార్యక్రమాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని నిన్నటిదాకా చెబుతూ వచ్చిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇప్పుడు మాటమార్చారు.

కర్ణాటక వాల్మీకి స్కాం కేసులో ఈడీ దాడులు

కర్ణాటక వాల్మీకి స్కాం కేసులో ఈడీ దాడులు

కర్ణాటకలో మహర్షి వాల్మీకి ఎస్టీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు చెందిన రూ.187కోట్ల నిధులను లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి మళ్లించారన్న ఆరోపణలపై బళ్లారి ఎంపీ ఈ.తుకారాం, అదే జిల్లాలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది.

Bengaluru Stampede: ఆ 11 మంది చావుకు ఆర్సీబీనే కారణం.. కోర్టులో షాకింగ్ ట్విస్ట్!

Bengaluru Stampede: ఆ 11 మంది చావుకు ఆర్సీబీనే కారణం.. కోర్టులో షాకింగ్ ట్విస్ట్!

దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది బెంగళూరు తొక్కిసలాట ఘటన. ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయంలో భారీ తొక్కిసలాట జరగడం, అందులో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ కేసుపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది.

Kharge: 11 ఏళ్లు, 33 తప్పిదాలు.. మోదీ సర్కార్‌పై మండిపడిన ఖర్గే

Kharge: 11 ఏళ్లు, 33 తప్పిదాలు.. మోదీ సర్కార్‌పై మండిపడిన ఖర్గే

ఈడీ దాడుల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ టార్గెట్ చేసిందని, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలికలు తేలేదని, పార్టీ ఐక్యంగా ఉందని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.

Crocodile: యువకుడిపై మొసలి దాడి

Crocodile: యువకుడిపై మొసలి దాడి

కర్ణాటక రాష్ట్రం కంప్లి తాలుకా పరిధిలోని సన్నాపురం గ్రామంలో బుధవారం నదిలో స్నానం చేస్తున్న యువకుడిపై మొసలి దాడి చేసింది. యువకుడు కేకలు వేయడంతో మొసలి నదిలోకి పరుగు తీసింది.

Tungabhadra: ఉత్సాహంగా తుంగభద్ర రైతు.. వరినారు సిద్ధం చేసుకుంటున్న అన్నదాత

Tungabhadra: ఉత్సాహంగా తుంగభద్ర రైతు.. వరినారు సిద్ధం చేసుకుంటున్న అన్నదాత

తుంగభద్ర ఆయకట్టు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కాల్వల్లోకి నీరు రాకున్నా నారు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. నదీ జలాలు, బోర్లు, డ్యాం నీరు ఆధారంగా బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో 7లక్షల హెక్టార్ల ఆయకట్టు పైగా ఉంది.

Evil Mother: 6 ఏళ్ల కూతురిని వాటర్ టబ్బులో ముంచి..

Evil Mother: 6 ఏళ్ల కూతురిని వాటర్ టబ్బులో ముంచి..

Evil Mother: పాపం శాన్వి.. తల్లికి, తండ్రికి దూరంగా పెరిగింది. ఈనేపథ్యంలోనే గత శనివారం శ్వేత అత్తింటికి వెళ్లింది. సోమవారం ఉదయం శాన్విని తనతో పాటు పుట్టింటికి తెచ్చుకుంది. అయితే, వారు ఇంటికి వచ్చే సమయానికి ఇళ్లు లాక్ చేసి ఉంది.

Snake swallows knife: కత్తిని మింగిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..

Snake swallows knife: కత్తిని మింగిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..

Snake swallows knife: కర్నాటక రాష్ట్రంలోని హెగ్డే గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ నాగుపాము 12 అంగుళాల క‌త్తిని మింగేసింది.. పాము క‌త్తిని మింగ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్య పోకండి.. మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. తర్వాత ఏం జరిగిందంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి