Home » Karnataka
Class 5 Boy: అతడు ప్రిన్సిపల్గా ఉండటం అదే గ్రామానికి చెందిన సాగర్ పాటిల్, నాగనగౌడ పాటిల్ సహించలేకపోయారు. ఎలాగైనా అతడ్ని ప్రిన్సిపల్ పదవి నుంచి తీసేయించాలని అనుకున్నారు. ఇందుకోసం ఓ దారుణమైన ప్లాన్ వేశారు.
Posting Girls Photo on Status: బాలిక అన్న గాల్లో ఎగిరెగిరి దొడ్డ బసవను కొట్టాడు. మిగిలిన వాళ్లు బెల్టులు, క్రికెట్ బ్యాట్లతో అతడిపై దాడి చేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డ దొడ్డ బసవ ఆస్పత్రిలో చేరాడు.
ధర్మస్థల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహిళలు, యువతులు, బాలికులను అంతమొందించి.. వారి మృతదేహాలను ఎవరికీ తెలియకుండా భూమిలో పాతిపెట్టారు.
KRIDL Scam: కలకప్పకు చెందిన నాలుగు వాహనాలు, 350 గ్రాముల బంగారం, 1.5 కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, గత కొద్దిరోజుల నుంచి లోకాయుక్త అధికారులు విజృంభిస్తున్నారు. అవినీతి తిమింగలాలను వెతికి మరీ పట్టుకుంటున్నారు.
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర నుంచి బుధవారం వరకు 20 క్రస్ట్గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం కేవలం ఐదు క్రస్ట్గేట్లకు పరిమితం చేశారు.
పెళ్లయినా వేధింపులకు గురి చేశాడా ఆ వ్యక్తి. అంతేకాక తన మాట వినకపోతే తనతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వేధింపులు తాళలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివాహితుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తుమకూరు జిల్లాలో చోటు చేసుకుంది.
పెళ్ళికి ముందే హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావాలని హుబ్బళ్ళికి చెందిన ప్రముఖ వైద్యులు భరత్రాజ్ పి యాళగి రెండోసారి ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ళ కిందటనే ఇటువంటి ప్రస్తావన ఒకటి వచ్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ లేని ప్రత్యేక బ్లడ్ గ్రూప్ను కర్ణాటకకు చెందిన ఓ మహిళలో గుర్తించారు.
కర్ణాటకలోని ధర్మస్థలలో మృతదేహాల ఆనవాళ్ల కోసం సిట్ జరుపుతున్న తవ్వకాల్లో మూడో రోజు ఓ అస్థిపంజరం
ధర్మస్థల.. ఇదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్. నా చేతులతో నేను కొన్ని వందల శవాలను ధర్మస్థలలో అనేక చోట్ల పూడ్చిపెట్టాను. అందులో వివస్త్రలైన మహిళలు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయి. ప్రాణభయంతో ఆ పని చేశాను. అంటూ..