Home » KADAPA
అమరావతి : టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పులివెందుల టీడీపీ నేత పార్థసారథి రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ నేతలు పల్లా శ్రీనివాస్, వర్ల రామయ్య, కొనకళ్ళ నారాయణలకు పార్థసారథి వివరణ ఇచ్చారు.
గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనలో ఆమె ప్రియుడిగా భావిస్తున్న లోకేశ్ పాత్ర లేదని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు.
Kadapa Inter Student Killed: కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని శవమై కనిపించింది.
Crime News: కడప జిల్లా, దువ్వూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. యువతిని ఓ యువకుడు బెదిరించి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎలక్ర్టిక్ బైక్ పేలి పక్కనే నిద్రిస్తున్న ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో చోటు చేసుకుంది.
Pulivendula: వైఎస్ వివేకా హత్యలో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పులివెందుల పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ కుమార్, లోకేష్ రెడ్డిలతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
kadapa Dist: పులివెందులలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ను కొంతమంది వెంబడించారు. దీంతో ఆందోళన చెందిన సునీల్.. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Kadapa Municipal Corporation: కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్ చుట్టూ పెద్ద ఎత్తున పోలీసుల బలగాలు మోహరించారు.
ఈ నెల 20న జరిగే కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్కు తగిన భద్రత కల్పించాలని మంగళవారం కడప జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. బయట వ్యక్తులను కార్పొరేషన్ ప్రాంగణంలోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది.
కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. సోమవారం ఇక్కడి ఐఎంఏ హాలులో సుంకర పద్మశ్రీ, ఇద్దరు మాజీ డీసీసీ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, నజీర్ అహమ్మద్...