• Home » KADAPA

KADAPA

ఒంటిమిట్టలో ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు..

ఒంటిమిట్టలో ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు..

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మోహిని అలంకారంలో భక్తులకు కోదండరామయ్య దర్శనమిస్తున్నాడు.

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే 'ఉడాన్' ఉద్దేశం: కేంద్ర మంత్రి

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే 'ఉడాన్' ఉద్దేశం: కేంద్ర మంత్రి

ఉడాన్ పథకం ద్వారా ఏపీలోని కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.

నా కుమారుడు మహేశ్‌ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్‌ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్‌

నా కుమారుడు మహేశ్‌ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్‌ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్‌

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఎంపీ మహేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. విచారణ తర్వాత నిజాలు తెలుస్తాయని, టీడీపీ హై కమాండ్‌కి వివరణ ఇచ్చామని చెప్పారు.

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై పులివెందుల తెలుగుదేశం ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్‌రెడ్డి ప్రెస్‌మీట్ చూస్తే ఆస్కార్ అవార్డు ఇచ్చే రేంజ్‌లో ఉందని ఎద్దేవా చేశారు.

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

అతి వేగం, నిర్లక్ష్యం వెరసి మూడు నిండు ప్రాణాలను చిదిమేశాయి. కళ్లముందే ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు యువకులు మృత్యుఒడికి చేరుకోవడంతో అన్నమయ్య జిల్లా కురుబల కోట మండలం సర్కారుతోపు వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే..

గొర్రెలకు మేతగా టమోటా పంట

గొర్రెలకు మేతగా టమోటా పంట

టమోటా రైతుల కష్టం పశువులు, గొర్రెలకు మేతగా మారింది. కోటి ఆశలతో సాగు చేసిన టమోటా పంట అన్నదాతకు అప్పులే మిగిల్చింది.

రాజంపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం.. హాస్టల్ యజమానిపై కర్రలతో దాడి!

రాజంపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం.. హాస్టల్ యజమానిపై కర్రలతో దాడి!

కడప జిల్లా రాజం‌పేటలో గంజాయి ముఠా తీవ్ర కలకలం సృషించింది. స్థానిక అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే..

రాజంపేటలో భారీ అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి లాడ్జిలో చెలరేగిన మంటలు..

రాజంపేటలో భారీ అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి లాడ్జిలో చెలరేగిన మంటలు..

కడప జిల్లా రాజంపేటలో అర్ధరాత్రి వేళ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న 'దీప్ లాడ్జి'లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 32మంది అస్వస్థతకు గురయ్యారు.

పులివెందులలో ఏసీబీ దాడుల కలకలం

పులివెందులలో ఏసీబీ దాడుల కలకలం

కడప జిల్లా పులివెందులలో భారీ అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు జరిపిన మెరుపు దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏసీబీ అధికారులు సీఐ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు.

భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన బాధితులు..

భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన బాధితులు..

కడప జిల్లా కమలాపురం పరిధి నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ ఫ్యాక్టరీ ముందు బాధితులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి