• Home » Janasena

Janasena

జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు

జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు

జనసేన పార్టీ బలోపేతానికి అన్నివిధాలుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కుటుంబం లాంటిదని.. హై కమాండ్ ఆదేశిస్తే స్థానిక ఎన్నికల్లో పాలుపంచుకుంటానని తెలిపారు.

దేవదేవుడిని అవమానించారు.. వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే: కూటమి నేతలు

దేవదేవుడిని అవమానించారు.. వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే: కూటమి నేతలు

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడంపై కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ముందడుగు వేశారు. ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

నా భార్య గెలుపు.. పవన్‌ కళ్యాణ్‌కు ఇదే నా గిఫ్ట్: నాగేశ్వరరావు

నా భార్య గెలుపు.. పవన్‌ కళ్యాణ్‌కు ఇదే నా గిఫ్ట్: నాగేశ్వరరావు

నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గెలుపుపై భర్త నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు పవన్‌ కళ్యాణ్‌కు తాము ఇచ్చే బహుమానం అని అన్నారు.

'నేనే అంతా మాట్లాడితే మీరెందుకు?'.. పార్టీ నేతలకు పవన్ ప్రశ్న

'నేనే అంతా మాట్లాడితే మీరెందుకు?'.. పార్టీ నేతలకు పవన్ ప్రశ్న

కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, అటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

కల్తీ నెయ్యి వివాదం..  జనసేన పార్టీ శాసనసభా పక్షం కీలక నిర్ణయం..

కల్తీ నెయ్యి వివాదం.. జనసేన పార్టీ శాసనసభా పక్షం కీలక నిర్ణయం..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైసీపీ హయాంలో సాగించిన అరాచకాలను, కల్తీ నెయ్యి సరఫరా గురించి ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ శాసన సభాపక్షం నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం వర్చ్యువల్ విధానంలో జనసేన పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది..

వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త వసంతరాయలు కుటుంబాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. కుటుంబసభ్యులు వసంతరాయలు అవయవాలను దానం చేసి ఐదుగురికి కొత్త జీవితం ఇచ్చారంటూ ధన్యవాదాలు తెలిపారు.

Swathi Roja Meet Pawan: పవన్ కల్యాణ్‌‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..

Swathi Roja Meet Pawan: పవన్ కల్యాణ్‌‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.

Janasena: జనసేనలో విచిత్ర పరిస్థితి

Janasena: జనసేనలో విచిత్ర పరిస్థితి

తిరుపతి జనసేన పార్టీలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. తమ అఽధినాయకుడిని అవమానించినవారిపై చర్యలు తీసుకోవాలని ఒక వర్గం ఫిర్యాదు చేస్తే, లైట్‌ తీసుకోమని మరో వర్గం పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Janasena: పవన్‌ మాటలను వక్రీకరిస్తూ.. ప్రజల మనోభావాలతో ఆడుకోరాదు..

Janasena: పవన్‌ మాటలను వక్రీకరిస్తూ.. ప్రజల మనోభావాలతో ఆడుకోరాదు..

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆయన మాడియాతో మాట్లాడుతూ... పేర్నినాని లాంటి వాళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెడతారని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి