• Home » JANASENA

JANASENA

సముద్రపు కోతకు త్వరలో శాశ్వత పరిష్కారం

సముద్రపు కోతకు త్వరలో శాశ్వత పరిష్కారం

పిఠాపురం, జూలై 18 (ఆంధ్ర జ్యోతి): దీర్ఘకాలం గా ఉన్న సముద్ర కోత సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనున్నదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో ఈ కోత నివారణకు కోస్టల్‌ ప్రొటెక్షన్‌ స్ట్రక్చర్స్‌ నిర్మాణానికి రూ.323 కో

Minister Nadendle: జగన్‌ బాధ్యత లేని వ్యక్తి

Minister Nadendle: జగన్‌ బాధ్యత లేని వ్యక్తి

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాధ్యత లేని వ్యక్తి అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు.

AP NEWS: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. పవన్, లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

AP NEWS: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. పవన్, లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఖండించారు. మహిళల జోలికి వస్తే వైసీపీ నేతలను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Rajini: జగన్‌‌ను కలిశాక సింగయ్య భార్య మాటల్లో మార్పు..!

Rajini: జగన్‌‌ను కలిశాక సింగయ్య భార్య మాటల్లో మార్పు..!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్‌లో జనసేన నాయకురాలు రజినీ, తెలుగుదేశం నేతలు ఇవాళ(గురవారం) సింగయ్య మృతికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.

P.V.N. Madhav: ఉగ్ర మూకలపై ఉక్కుపాదం మోపాలి

P.V.N. Madhav: ఉగ్ర మూకలపై ఉక్కుపాదం మోపాలి

రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలపై మరింత నిఘా పెంచి దేశ ద్రోహులపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

Janasena: ఎడారి దేశంలో జనసేన వీరమహిళ ఆపన్నహస్తం

Janasena: ఎడారి దేశంలో జనసేన వీరమహిళ ఆపన్నహస్తం

ఆమె ఓ తెలుగు నర్సు సేవే పరమావధిగా గల్ఫ్‌లోని బిషా అనే ఎడారి ప్రాంతంలో వేలాది మంది రోగులకు సేవలందిస్తోంది.

Deputy Pawan Kalyan: నేడు తూర్పులో పవన్‌ పర్యటన

Deputy Pawan Kalyan: నేడు తూర్పులో పవన్‌ పర్యటన

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఎంపీ పురందేశ్వరి గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు.

Pithapuram: పవన్‌ను కించపరిచేలా పోస్టులు

Pithapuram: పవన్‌ను కించపరిచేలా పోస్టులు

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టిన ముగ్గురు వ్యక్తులను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు.

BJP: ఓటమి భయంతో డీఎంకేలో వణుకు..

BJP: ఓటమి భయంతో డీఎంకేలో వణుకు..

వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికలలోపే మిత్రపక్షాలు అధిక సీట్ల కోసం పట్టుబట్టి కూటమి నుంచి వెళ్లిపోతాయని, ఆ ఎన్నికల్లో ఘోరపరాజయం తప్పదని డీఎంకే నేతలకు వణుకు పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ విమర్శించారు.

Talliki Vandanam: తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారం మానాలి.. లేదంటే..: మంత్రి లోకేష్

Talliki Vandanam: తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారం మానాలి.. లేదంటే..: మంత్రి లోకేష్

'తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి, రూ.2వేలు నా ఖాతాలో పడ్డాయన్న వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు' అన్నారు మంత్రి నారా లోకేష్. 'వైసీపీ ప్రచారం చేస్తున్న మాటల్ని రుజువు చేయాలని, లేకుంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి