• Home » Jaggayyapeta

Jaggayyapeta

Car Driver : 4.5 కోట్ల బంగారు ఆభరణాలతో చెక్కేశాడు

Car Driver : 4.5 కోట్ల బంగారు ఆభరణాలతో చెక్కేశాడు

రూ.4.5కోట్ల విలువ చేసే 6.5 కేజీల బంగారు అభరణాలతో కారు డ్రైవర్‌ పరారయ్యాడు.

YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో ముఖ్య నేత జంప్.!

YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో ముఖ్య నేత జంప్.!

YSRCP: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా.. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతోంది. బుధవారమే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

Samineni Udayabhanu: ఇంత ఘోర ఓటమెలా.. నిద్ర పట్టడం లేదు!

Samineni Udayabhanu: ఇంత ఘోర ఓటమెలా.. నిద్ర పట్టడం లేదు!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాత్రింబవళ్లు ఆలోచిస్తునే ఉన్నా.. నిద్ర పట్టడంలేదు.. ఇంత ఘోర ఓటమి ఎలా పొందాం.. పేటలో పక్కా వార్డులలో పత్తా లేకుండా పోయాం..

CM Chandrababu: బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా..

CM Chandrababu: బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా..

ఎన్టీఆర్ జిల్లాలో బాయిలర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆరా తీశారు. జగ్గయ్యపేట మండలం బూదవాడ(Budawada) గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం(Ultratech cement factory)లో బాయిలర్ పేలి 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తక్షణం బాధితులకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Diarrhea cases: జగ్గయ్యపేటలో కొనసాగుతున్న డయేరియా మరణ మృదంగం..

Diarrhea cases: జగ్గయ్యపేటలో కొనసాగుతున్న డయేరియా మరణ మృదంగం..

జగ్గయ్యపేట(Jaggayyapeta)లో డయేరియా(Diarrhea) మరణాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా తాజాగా మరో నలుగురు అతిసారతో మృతిచెందారు. దీంతో మెుత్తం మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది.

Crime News:  బొగ్గులోడు లారీలో ఇద్దరు అనుమానాస్పద  మృతి..

Crime News: బొగ్గులోడు లారీలో ఇద్దరు అనుమానాస్పద మృతి..

ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట జాతీయ రహదారిపై వెనుగంచి ప్రోలు మండల పరిధిలో నవాబు పేట వద్ద బొగ్గులోడు లారీలో అను మానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి నుంచి జగ్గయ్యపేటకు లారీ బొగ్గు లోడుతో బయలుదేరింది. లారీ డ్రైవర్ కనగాల అప్పారావు (50) మిత్రులు ఇద్దరు ఆయనతోపాటు జగ్గయ్యపేటకు లారీలో వస్తున్నారు.

AP Highcourt: జగ్గయ్యపేటలో విశ్వనాథం విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో విచారణ.. ఆరుగురికి నోటీసులు

AP Highcourt: జగ్గయ్యపేటలో విశ్వనాథం విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో విచారణ.. ఆరుగురికి నోటీసులు

జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్‌లో మాజీ సర్పంచ్ సామినేని విశ్వనాథం విగ్రహం ఏర్పాటుపై...

తాజా వార్తలు

మరిన్ని చదవండి