• Home » Jaggayapeta

Jaggayapeta

YSRCP: కుమ్ములాటలకు కేరాఫ్ వైసీపీ.. వర్గవిభేదాలతో తన్నుకుంటున్న నేతలు

YSRCP: కుమ్ములాటలకు కేరాఫ్ వైసీపీ.. వర్గవిభేదాలతో తన్నుకుంటున్న నేతలు

గత కొంతకాలంగా మనోహర్ వర్గం, తన్నీరు నాగేశ్వరరావు వర్గం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీలోని నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో హై కమాండ్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమం అంతగా విజయవంతం చేయలేకపోతున్నారని స్థానిక కేడర్ తెలిపారు.

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది.

YSRCP vs TDP: వైసీపీకి షాక్.. ఇది కూడా చేజారిపాయే..!

YSRCP vs TDP: వైసీపీకి షాక్.. ఇది కూడా చేజారిపాయే..!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చాక.. వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తాజాగా జగ్గయ్యపేట మునిసిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. జగ్గయ్యపేట వైసీపీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఆ పార్టీ శ్రేణులు టీడీపీలో చేరారు.

Diarrhea: డయేరియా నేపథ్యంలో జగ్గయ్యపేటలో మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు పర్యటన..

Diarrhea: డయేరియా నేపథ్యంలో జగ్గయ్యపేటలో మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు పర్యటన..

జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా(diarrhea) విజృంభిస్తోంది. పాత కేసులు తగ్గుతుంటే కొత్త డయేరియా కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు(Municipal RD Naga Narasimha Rao) మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

YSRCP: వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి అసహనం.. బూతులు తిట్టేస్తున్నారు!

YSRCP: వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి అసహనం.. బూతులు తిట్టేస్తున్నారు!

వైసీపీ (YSR Congress) అభ్యర్థుల్లో ఓటమి అసహనం కనిపిస్తోంది. గెలుపు అసాధ్యమని అర్థం కావడంతో తన మన అని చూడకుండా సొంత పార్టీ నాయకులపైనా బూతులతో దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం..

Fog: ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో దట్టమైన పొగమంచు

Fog: ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో దట్టమైన పొగమంచు

ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో గురువారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలు నిలిపివేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి