Home » Jagan
‘రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేయడం దుర్మార్గం. పొదిలి కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం దిగజారుడుతనం’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
ఈ ఏడాది పాలన సుపరిపాలన దిశగా వేసిన తొలి అడుగు మాత్రమే. మున్ముందు మరింత మెరుగైన పాలనతో ప్రజలకు సేవ చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సుస్థిర పాలనకు కులమతాలకు అతీతంగా ఆలోచించి...
అమరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ చానల్లో చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ఎదుట మహిళలు ఆందోళనలు నిర్వహించారు. కొన్నిచోట్ల గేట్లెక్కి నిరసన తెలిపారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించేశారంటూ వైఎస్ జగన్పై అనేక కేసులు నమోదయ్యాయి. మరి... ఆయనే అధికారంలో ఉంటే!? అంతా సొంత లాభానికే! ప్రజల కళ్లకు ‘బటన్ నొక్కుడు’ గంతలు కట్టి... తెరవెనుక దోచేయడమే! అధికారాంతంలో అత్యంత గుట్టుగా సాగించిన ఒక భూదోపిడీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
‘ప్రభుత్వంపై విషం చిమ్మండి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తలు ఇదే పని మీద ఉండాలి. దీనికోసం సోషల్ మీడియాను వాడుకోండి’’.. తిరుపతి అంతర్గత సమావేశంలో వైసీపీ తీర్మానం ఇది. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది.
ఓసారి జగన్ ఐదేళ్ల పాలనను గుర్తుచేసుకుంటే.. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నాశనం.. మద్యం, ఇసుకలో అడ్డగోలు దోపిడీ.. ప్రకృతి వనరులకు చెర.. విచ్చలవిడిగా గంజాయి, ఎర్రచందనం రవాణా.. అంతులేని అవినీతి, కమీషన్లు, దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు.. ఇలా ఎన్నో అరాచకాలు.
అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ లైవ్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం జాతీయ మానవహక్కుల కమిషన్...
కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఏ విధంగానూ ప్రశ్నించే అర్హత లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. ఆయన నేతృత్వంలోని గత ఐదేళ్ల వైసీపీ పాలన అంతా అవినీతి మయమేనని పేర్కొన్నారు.
రాజధాని అమరావతిపై కుల ముద్రలు వేసి, మహిళలను అవమానిస్తారా..? ఇక్కడ వెలసిల్లిన బౌద్దాన్నీ అవహేళన చేస్తారా..?’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
మీడియా విశ్లేషణల పేరుతో రాజధాని అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టుదాటి ప్రవర్తించారని..