• Home » Jagan

Jagan

చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి ఎవరొస్తారు?

చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి ఎవరొస్తారు?

ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ను తానే తెచ్చానని, దావో్‌సలో అవగాహనా ఒప్పందాలపై సంతకాలు కూడా చేశానని మాజీ సీఎం జగన్‌ అన్నారు.

కరెంటు వినియోగదారులకు షాకుల్లేవిక!

కరెంటు వినియోగదారులకు షాకుల్లేవిక!

జగన్‌ హయాంలో విద్యుత్‌ చార్జీల బాదుడే బాదుడు! ట్రూ అప్‌ పేరుతో షాకులే షాకులు! ఇప్పుడు ఆ రోజులు పోయాయి! 21 మాసాలుగా కూటమి ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పైసా పెంచలేదు.

వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు:  వైఎస్ షర్మిల

వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు: వైఎస్ షర్మిల

వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. అలాగే, తన లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని కూడా వెల్లడించారు.

జగన్‌.. నీ మనస్సాక్షిని అడుగు

జగన్‌.. నీ మనస్సాక్షిని అడుగు

జగన్‌.. నీ మనస్సాక్షిని అడుగు. సునీత బాధితురాలా..? కాదా..?’’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌ను ఉద్దేశించి నిలదీశారు.....

అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా నిజం కావు: మంత్రి పయ్యావుల

అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా నిజం కావు: మంత్రి పయ్యావుల

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌పై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పిన అబద్ధాన్ని మళ్లీ ప్రెస్‌మీట్‌లో చెప్పారని.. అబ్బద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పినా అది నిజం కాదని విమర్శించారు.

తప్పులన్నీ చంద్రబాబు చేసి మాపై నిందలు

తప్పులన్నీ చంద్రబాబు చేసి మాపై నిందలు

తప్పులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తారని, ఆ నిందలను తమపై మోపుతారని.. ఆయన కుట్రలు చేస్తారని, ఆ తప్పులన్నీ తనపై నెడతారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు....

జనం ప్రాణాలతో జగన్‌ చెలగాటం!

జనం ప్రాణాలతో జగన్‌ చెలగాటం!

ప్రపంచానికి కృత్రిమ మేధ సహా అత్యాధునిక సాంకేతిక మేధో సంపత్తిని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఐదేళ్లలో ఇరవై లక్షలకు పైనే ఉద్యోగాలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.......

లడ్డూపై చర్చ..రచ్చ

లడ్డూపై చర్చ..రచ్చ

తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై లఘు చర్చ సందర్భంగా బుధవారం శాసనమండలిలో పెద్ద రగడ జరిగింది. చైర్మన్‌, మంత్రుల మధ్య సంవాదం చోటుచేసుకుంది.

తిరుమల పవిత్రతను చంద్రబాబు కాలరాశారు

తిరుమల పవిత్రతను చంద్రబాబు కాలరాశారు

తిరుమల ఆలయ పవిత్రతను సీఎం చంద్రబాబు కాలరాశారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్టు చేశారు.

‘మాజీ’ అయినా అవే తిప్పలు

‘మాజీ’ అయినా అవే తిప్పలు

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా బుధవారం విశాఖ నగరంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో వాహనచోదకులు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి