Home » IT Raids
ఏపీలోని పలు రెస్టారెంట్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. విశాఖ పట్నం, నెల్లూరు, రాజమండ్రిలోని పలు రెస్టారెంట్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
సినిమాల్లో చూపించినట్టుగా రాజస్థాన్లోని ఒక వ్యాపారి ఇంట్లో రహస్య గోడ.. దాని వెనక రూ.కోట్ల విలువ చేసే బంగారమున్న స్ట్రాంగ్ రూమ్ బయటపడింది. ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు సైతం ఈ సీక్రెట్ వాల్ చూసి ఆశ్చర్యపోయారు..
భాగ్యనగరంలో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మైఫిల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
భాగ్యనగరంలోని ప్రముఖ హోటల్స్ యజమానుల ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది. 30 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.
కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాలలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కొండాపూర్ అపర్ణ హోమ్స్లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
క్యాప్స్ గోల్డ్ యజమానులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 50 లక్షలు, బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది ఐటీ.
క్యాప్స్ గోల్డ్ కంపెనీ డైరెక్టర్ చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చందా కుటుంబ సభ్యులు, డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీల్లో కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించారు.
Hyderabad IT Raids: హైదరాబాద్లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ కళాసిగూడలో క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ నగంరలో ఐటీ అధికారులు మరోసారి విస్తృత్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ప్రముఖ బంగారం షాపు యజమానులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని కొంపల్లిలో మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి కుమారుడు సీహెచ్ భద్రారెడ్డి రాజభవనంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించినట్లు వదంతులు వచ్చాయి. మల్లారెడ్డి హాస్పిటల్స్, సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఐటీ అధికారులు ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ తనిఖీలు చేపట్టినట్లు ప్రచారం జరిగింది.