• Home » Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Assam Floods: అసోంలో జలవిలయం.. వరద గుప్పిట్లో 20 జిల్లాల్లో 4 లక్షల మంది

Assam Floods: అసోంలో జలవిలయం.. వరద గుప్పిట్లో 20 జిల్లాల్లో 4 లక్షల మంది

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 20 జిల్లాల్లోని 56 రెవెన్యూ సర్కిల్స్‌, 764 గ్రామాల్లో 3,64,046 మంది వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. కాఛార్ జిల్లాలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ పాక్ పర్యటనపై రచ్చ.. రాజీనామాకు సిద్ధమేనన్న సీఎం

Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ పాక్ పర్యటనపై రచ్చ.. రాజీనామాకు సిద్ధమేనన్న సీఎం

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఐఎస్ఐతో సన్నిహితంగా వ్యవహరించారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ చేసిన సంచలన ఆరోపణలు వ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా తన వాదనను హిమంత్ బిస్వ శర్మ మరింత బలంగా వినిపించారు.

Himant Biswa Sarma: ఐఎస్ఐ ఆహ్వానంపై పాక్ వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Himant Biswa Sarma: ఐఎస్ఐ ఆహ్వానంపై పాక్ వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ.. సీఎం సంచలన వ్యాఖ్యలు

పాక్ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాల ముందుకు తెచ్చేందుకు విదేశాలకు వెళ్తున్న ఎంపీల బృందంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత నలుగురు ఎంపీల్లో ఒకరైన గౌరవ్ గొగోయ్‌పై ఆసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Himanta Biswa Sarma: ముంబై ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నా: అసోం సీఎం

Himanta Biswa Sarma: ముంబై ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నా: అసోం సీఎం

గ్రదాడులు జరిగిన రోజు రాత్రిని ఎప్పటికీ మరచిపోలేనని, ఎన్ఎస్‌జీ ఆపరేషన్ ఇప్పటికీ తన కళ్ల ముందు ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో హిమంత బిశ్వా శర్మ తెలిపారు.

Republic Day: రెండవ రాజధానిపై సీఎం సంచలన ప్రకటన

Republic Day: రెండవ రాజధానిపై సీఎం సంచలన ప్రకటన

డిబ్రూగఢ్ జర్నీలో ఈరోజు ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని, అసోం రెండవ రాజధానిగా డిబ్రూగఢ్ నిలువ నుందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ నగరంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగడం ఇదే మొదటిసారని అసోం సీఎం చెప్పారు

Beef Ban: గొడ్డు మాసంపై నిషేధం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Beef Ban: గొడ్డు మాసంపై నిషేధం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

దేవాలయాల దగ్గర గొడ్డుమాంసం తినడాన్ని నిలిపివేయాలని తమ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు ఆ నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాలకు విస్తరించాలని నిర్ణయించామని హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

Assam: సర్కార్ సంచలన నిర్ణయం.. 'శ్రీ భూమి'గా కరీమ్‌గంజ్ జిల్లా

Assam: సర్కార్ సంచలన నిర్ణయం.. 'శ్రీ భూమి'గా కరీమ్‌గంజ్ జిల్లా

పేరు మార్పునకు అసోం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి శర్మ మంగళవారంనాడు ప్రకటించారు. కొద్దికాలంగా రాష్ట్రంలోని పలు గ్రామాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్పుచేసింది.

Aadhaar New Rule: ఆధార్ కార్డు జారీ ఇక అంత ఈజీ కాదు

Aadhaar New Rule: ఆధార్ కార్డు జారీ ఇక అంత ఈజీ కాదు

అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగానే ఇక నుంచి ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

Trading Scam: అధిక లాభాల పేరుతో ఘరానా మోసం.. అసోంలో 2 వేల 200 కోట్ల కుంభకోణం

Trading Scam: అధిక లాభాల పేరుతో ఘరానా మోసం.. అసోంలో 2 వేల 200 కోట్ల కుంభకోణం

అసోంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగు చూసింది. ఇద్దరు యువకులు కలిసి చేసిన రూ.2 వేల 200కోట్ల ఘరానా మోసం గుట్టు రట్టు చేశారు అసోం పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిబ్రూఘర్‌కు చెందిన విశాల్(22), గువహాటికి చెందిన స్వప్నిల్ దాస్ ఇరువురు స్నేహితులు.

Himant Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. సీఎం సంచలన నిర్ణయం

Himant Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. సీఎం సంచలన నిర్ణయం

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి శుక్రవారం రెండు గంటల పాటు ఇచ్చే నమాజ్ విరామాన్ని రద్దు చేస్తున్నట్టు శుక్రవారంనాడు శాసనసభలో ప్రకటించారు. సభా కార్యక్రమాల ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు వలస కాలం నాటి పద్ధతులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అభివర్ణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి