Home » GST Collections
ఈ ఏడాది జూలైలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధితో రూ
రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఈ ఏడాది జూన్లో రూ.2,591 కోట్ల నికర జీఎస్టీ వసూలైంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జూన్ నెలకు ఇదే అత్యధికం.
ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా రూ.3,354 కోట్లు వసూలవగా, ఇది 2017 నుంచి ఇప్పటి వరకు అత్యధికం. అన్ని రకాల పన్నుల ద్వారా మొత్తం ఆదాయం రూ.4,946 కోట్లు నమోదై రాష్ట్ర ఆర్థిక పురోగతికి నిదర్శనంగా నిలిచింది
జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో అదుర్స్ అనిపించాయి. గడిచిన నెలలో ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్లు రికార్డ్ స్థాయిలో వచ్చాయి. నేడు (మే 1)న విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
విజయవాడలోని అజిత్సింగ్నగర్, రూరల్ మండలం అంబాపురంలో అనధికారికంగా నిల్వ చేసిన నకిలీ సిగరెట్లు, ఖైనీ ప్యాకెట్లను సెంట్రల్
జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
జీఎస్టీ నిర్మాణాన్ని సరళీకృతం చేయడానికి ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GOM ) ఈరోజు(అక్టోబర్ 19న) బేటీ అయ్యింది. ఈ క్రమంలో ఐదు వస్తువుల పన్నును తగ్గించే ప్రతిపాదనలను సూచించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియాలపై జీఎస్టీని సమీక్షించి, రేట్ల సవరణకు సూచనలు ఇచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం 13 మంది సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
పన్నుల వాటా పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య సిద్ధమయ్యారు.